…భారత్ న్యూస్ హైదరాబాద్….కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను మరియు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంఎల్సీ కవిత.