Andhra Pradesh on the global tourism map – Global tour operators need to be partners for the development of the tourism sector – International promotion of Godavari Pushkaralu-2027 – Tourism Department, IATO annual conference in Visakhapatnam from September 10 to 13. – Minister Kandula Durgesh

Andhra Pradesh on the global tourism map – Global tour operators need to be partners for the development of the tourism sector – International promotion of Godavari Pushkaralu-2027 – Tourism…

ప్రియాంక గాంధీ ఫొటోకు పాలాభిషేకం చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రియాంక గాంధీ ఫొటోకు పాలాభిషేకం చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో గెలవడంతో.. గాంధీ భవన్లో సంబరాలు చేసుకొని, ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నేతలు. ప్రియాంక గాంధీ యావత్…

ఆస్ట్రేలియాపై సెంచరీతో అదరకొట్టిన విరాట్ కోహ్లీ

.భారత్ న్యూస్ అమరావతి..ఆస్ట్రేలియాపై సెంచరీతో అదరకొట్టిన విరాట్ కోహ్లీ టెస్టుల్లో 30 సెంచరీలు.. మొత్తంగా 81 సెంచరీలు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ…

కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి…

..భారత్ న్యూస్ హైదరాబాద్….కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి… నిర్మల్ జిల్లా : భైంసా మండలం ఈలేగాం గ్రామంలో కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి… ఈలేగాం గ్రామానికి చెందిన చౌలా గజ్జరామ్, చౌలా సాయిలు అనే గొర్రెల…

దేశంలో రాబోయే రోజుల ప్రాంతీయ పార్టీలదే హవా

…భారత్ న్యూస్ హైదరాబాద్….దేశంలో రాబోయే రోజుల ప్రాంతీయ పార్టీలదే హవా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు గమనించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు…

తూగో జిల్లా దేవరపల్లి లో పాడేరు నుంచి తమిళనాడు కు అక్రమంగా ద్విచక్ర

భారత్ న్యూస్ విజయవాడ…తూగో జిల్లా దేవరపల్లి లో పాడేరు నుంచి తమిళనాడు కు అక్రమంగా ద్విచక్ర వాహనాలపై గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు… నలుగురు వ్యక్తుల అరెస్టు .. 40 కేజీల గంజాయి స్వాధీనం.. రెండు బైకులు సీజ్ చేసి…

వృద్ధురాలి మెడలో సుమారు నాలుగు లక్షల విలువచేసే బంగారం చోరీ కేసు

భారత్ న్యూస్ అమరావతి.కృష్ణాజిల్లా..పెనమలూరు నియోజకవర్గం.. ఉయ్యూరు మండలం.. జబర్లపూడి గ్రామం.. క్రైమ్ నెంబర్ 147/24.. వృద్ధురాలి మెడలో సుమారు నాలుగు లక్షల విలువచేసే బంగారం చోరీ కేసు.. 48 గంటల్లో చేదించిన కంకిపాడు సిఐ మురళీకృష్ణ .. మరియు ఎస్ఐ సందీప్,…