భారత్ న్యూస్ విజయవాడ…తూగో జిల్లా దేవరపల్లి లో పాడేరు నుంచి తమిళనాడు కు అక్రమంగా ద్విచక్ర వాహనాలపై గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు…
నలుగురు వ్యక్తుల అరెస్టు ..
40 కేజీల గంజాయి స్వాధీనం..
రెండు బైకులు సీజ్ చేసి కేసు నమోదు చేసిన పోలీస్ లు…
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
