Author: Uday Shankar Sharma

విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు

..భారత్ న్యూస్ అమరావతి..విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు ఏపీలో విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు అయ్యింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది. ఎమ్మెల్సీ రఘురాజు పై అనర్హత వేటు చెల్లదని హైకోర్టు…

.నటి కస్తూరికి షాకిచ్చిన మధురై హైకోర్టు.

..భారత్ న్యూస్ అమరావతి…నటి కస్తూరికి షాకిచ్చిన మధురై హైకోర్టు. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరిబెయిల్ పిటిషన్ ను కోట్టివేసిన మధురై హైకోర్టు. కస్తూరికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించిన హైకోర్టు మధురై బ్రాంచ్ జడ్జి ఆనంద్ వెంకటేష్.…

నిన్న మీడియా సమావేశంలో కాంగ్రస్ పార్టీని తీసి పారేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్.

భారత్ న్యూస్ విజయవాడ…నిన్న మీడియా సమావేశంలో కాంగ్రస్ పార్టీని తీసి పారేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్. కాంగ్రస్ పార్టీని చులకన చేసి మాట్లాడడం మీద ఆ పార్టీ నేత షర్మిళ ఆగ్రహం. 11 సీట్లు 11 ఎమ్మెల్యేలకు సమాధనం చెప్పు అంటూ…

తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు.. ఇదేనా ప్రజాపాలన..!!

..భారత్ న్యూస్ హైదరాబాద్…తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు.. ఇదేనా ప్రజాపాలన..!! తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారని, ఇదేనా ప్రజాపాలన అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. చర్లపల్లి జైలులో రిమాండ్‌ లో ఉన్న కొడంగల్‌…

నయీం ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్..

.భారత్ న్యూస్ హైదరాబాద్….నయీం ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్.. స్వయంగా కుటుంబ సమగ్ర సర్వేలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నయీం కుటుంబ వివరాల సేకరణ

రిమాండ్ రిపోర్టులో ఏం రాసారో నాకు తెలియదని నరేందర్ రెడ్డి అన్నారు

..భారత్ న్యూస్ హైదరాబాద్….రిమాండ్ రిపోర్టులో ఏం రాసారో నాకు తెలియదని నరేందర్ రెడ్డి అన్నారు కేటీఆర్‌ని కూడా ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు అతనికి చదివే అవకాశం లేకుండా మేజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్లే ఐదు నిమిషాల ముందు తప్పుడు రిమాండ్…

ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు.

భారత్ న్యూస్ విజయవాడ…ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు. ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని…

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్.

..భారత్ న్యూస్ అమరావతి.తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్. టీడీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ మాజీ సలహాదారు ఎస్.రాజీవ్ కృష్ణ. రాజీవ్ కృష్ణతో పాటు టీడీపీలో చేరిన పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు. పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన…

గస్తీ ఒప్పందం వేళ.. భేటీ కానున్న భారత్‌-చైనా రక్షణ మంత్రులు

…భారత్ న్యూస్ హైదరాబాద్….గస్తీ ఒప్పందం వేళ.. భేటీ కానున్న భారత్‌-చైనా రక్షణ మంత్రులు భారత్‌-చైనా (India-China) రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ (Rajnath Singh-Dong Jun) త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.. సరిహద్దు, ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా వారి…