Author: Uday Shankar Sharma

తాగి పట్టుబడి చిందులేసిన ట్రాఫిక్ ఏసీపీ

…భారత్ న్యూస్ హైదరాబాద్…తాగి పట్టుబడి చిందులేసిన ట్రాఫిక్ ఏసీపీ మధురానగర్లో నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కు సహకరించకుండా పోలీసులను అడ్డుకున్న ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం…

అల్లూరి జిల్లాలో విషాదం..రవాణా సౌకర్యం, వైద్య సౌకర్యం లేక డోలీలోనే మహిళ మృతి

భారత్ న్యూస్ విజయవాడ…అల్లూరి జిల్లాలో విషాదం.. రవాణా సౌకర్యం, వైద్య సౌకర్యం లేక డోలీలోనే మహిళ మృతి అల్లూరి జిల్లా : ఏపీలో గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు వీడటం లేదు. వైద్యం చేయించుకోవడానికి డోలీలో వెళ్తూ అల్లూరి జిల్లా లోని…

పొలం పిలుస్తోంది కార్యక్రమం:::::

ఏలూరు జిల్లా ముదినేపల్లి::::( భారత్ న్యూస్) 14\11\2024:::: పొలం పిలుస్తోంది కార్యక్రమం:::::ఈరోజు ముదినేపల్లి మండలంలోని కొర్రగుంటపాలెం మరియు పెదగున్నూరు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బలగాని వేణుమాధవ్ మాట్లాడుతూ ఎరువులను భూసార పరీక్ష…

ప్రశ్నోత్తరాలు అనంతరం అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం

.భారత్ న్యూస్ అమరావతి. ప్రశ్నోత్తరాలు అనంతరం అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రయివేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 2024 – 29.పై సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రి టీజీ భరత్. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్…

పోలీసులు పై అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: డీఎస్పీ

భారత్ న్యూస్ విజయవాడ…పోలీసులు పై అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: డీఎస్పీ పల్నాడు జిల్లా…నరసరావుపేట పోలీస్ శాఖపై అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం నరసరావుపేట డీఎస్పీ కే. నాగేశ్వరరావు అన్నారు. ఎన్ఆర్ టి రూరల్ పోలీసులపై…

ఆర్టీసీ బస్సులకు కనీసం ఫాస్టాగ్ రీఛార్జ్ చేయట్లేదు,

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్టీసీ బస్సులకు కనీసం ఫాస్టాగ్ రీఛార్జ్ చేయట్లేదు ఫాస్టాగ్లో డబ్బులు లేక టోల్ ప్లాజా వద్ద నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు అలంపూర్ – పుల్లూరు టోల్ ప్లాజాలో గద్వాల ఆర్టీసీ డిపో బస్సులకు చెందిన ఫాస్టాగ్ పనిచేయలేదు. దీంతో…

తిరుమలకు చేరుకున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్

భారత్ న్యూస్ విజయవాడ…తిరుమలకు చేరుకున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కుటుంబ సమేతంగా రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న అరవింద్ కేజ్రివాల్. అరవింద్ కేజ్రివాల్ తిరుమలను దర్శించుకోవడం ఇదే తొలిసారి…

సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడి అర్ధనగ్న ప్రదర్శన

.భారత్ న్యూస్ హైదరాబాద్….సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడి అర్ధనగ్న ప్రదర్శన నాగర్ కర్నూల్ ఏమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇద్దరు సొంత కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడి…

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ప‌లు రెస్టారెంట్‌ల‌ను త‌నిఖీ చేసిన మేయ‌ర్‌

.భారత్ న్యూస్ హైదరాబాద్….గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ప‌లు రెస్టారెంట్‌ల‌ను త‌నిఖీ చేసిన మేయ‌ర్‌ మొఘల్ రెస్టారెంట్, డైన్ హిల్ మండి రెస్టారెంట్ల‌లో కిచెన్ అప‌రిశుభ్రంగా ఉన్న‌ట్టు గుర్తింపు పాడైపోయిన మాంసాన్ని ఫ్రిజ్‌ల‌లో నిల్వ చేసిన రెస్టారెంట్ నిర్వాహ‌కులు హోటళ్ళ‌ నిర్వహణ తీరుపై…

US Visa: హైదరాబాద్ యూఎస్ వీసా అప్లికెంట్లకు షాకింగ్ న్యూస్.. ట్రంప్ గేమ్ మెుదలైందిగా!

భారత్ న్యూస్ విజయవాడ…US Visa: హైదరాబాద్ యూఎస్ వీసా అప్లికెంట్లకు షాకింగ్ న్యూస్.. ట్రంప్ గేమ్ మెుదలైందిగా! అమెరికాలో ట్రంప్ గెలిచిన నాటి నుంచి ఇండియన్స్ లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్రీన్ కార్డ్ హోల్డర్లకు పుట్టే పిల్లల పౌరసత్వం విషయంలో…