Author: Uday Shankar Sharma

ఏపీలో ఎయిర్పోర్టుల నిర్మాణానికి నిధులు విడుదల,

..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి : ఏపీలో ఎయిర్పోర్టుల నిర్మాణానికి నిధులు విడుదల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 6 ఎయిర్పోర్టుల నిర్మాణానికినిధులు విడుదల అయ్యాయి. ఫిజిబిలిటీ స్టడీ కోసంరూ.1.92 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్లో కొత్త ఎయిర్…

ఆధార్ ప్రత్యేక క్యాంప్లు,,..ఆంధ్ర ప్రదేశ్:

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్ర ప్రదేశ్: ఆధార్ ప్రత్యేక క్యాంప్లు గిరిజన ప్రాంతాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, అనాథశరణాలయాల్లో* ఆధార్‌ ప్రత్యేక క్యాంప్ లు ఏర్పాటు చేశారు. 3వ వారంలో అనగా 19 నుండి 22 నవంబర్ 2024 వరకు మరియు 4వ వారంలో…

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోంది..

భారత్ న్యూస్ హైదరాబాద్….నిర్మల్‌: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోంది.. ప్రైవేట్‌ కార్పొరేట్‌ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేస్తాం.. సుమారు రూ.125 కోట్ల నుంచి రూ.150 కోట్లతో పేద పిల్లలకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌, కాలేజీలు…

2014-19లో FRBM లిమిట్స్‌ దాటి రూ.16,000 కోట్ల అప్పులు చేసింది నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే.

భారత్ న్యూస్ విజయవాడ…2014-19లో FRBM లిమిట్స్‌ దాటి రూ.16,000 కోట్ల అప్పులు చేసింది నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. కేంద్రం దీనిపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసింది అప్పులంటే తెలియనట్టే చంద్రబాబు మాట్లాడుతున్నారుచంద్రబాబు చెబుతున్న సంపదసృష్టి పెద్ద బ్రహ్మపదార్థంచంద్రబాబుకు అప్పుకు సంపదకు తేడా…

ఏపీలో నిరసనలకు ఆర్టీసీ, సీపీఎస్ ఉద్యోగుల పిలుపు

భారత్ న్యూస్ విశాఖపట్నంఏపీలో నిరసనలకు ఆర్టీసీ, సీపీఎస్ ఉద్యోగుల పిలుపు ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఎంప్లాయీస్ యూనియన్ మండిపడింది. ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని డిపోలు, జోనల్ వర్క్ షాపుల వద్ద…

ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత.

..భారత్ న్యూస్ అమరావతి..ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత. ఢిల్లీలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. వెస్ట్ ఢిల్లీ లోని జనక్పురీ, నంగ్లోయ్లో లో 900 కోట్లు విలువైన 80 KGల కొకైన్ ను నార్కోటిక్స్ అధికారులు పట్టుకున్నారు.…

ఇతర రాష్ట్రాల వృద్ధులకూ.. ఆర్టీసీ ఛార్జీలో 25% రాయితీ వర్తింపు

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఇతర రాష్ట్రాల వృద్ధులకూ.. ఆర్టీసీ ఛార్జీలో 25% రాయితీ వర్తింపు*ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు అమలుచేస్తున్న టికెట్ ఛార్జీలోని 25% రాయితీ.. ఏ రాష్ట్రం వారికైనా వర్తిస్తుందని యాజమాన్యం స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆధార్ కార్డు,…

ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ లాస్ట్ ప్లేస్..

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ లాస్ట్ ప్లేస్.. ఫుడ్ సేఫ్టీపై ఆందోళన కలిగిస్తున్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే కల్తీ ఆహారంతో దెబ్బతిన్న హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దేశవ్యాప్తంగా 19 ప్రధాన నగరాల్లో సర్వే కల్తీ…

కులగణనకు సహకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

…భారత్ న్యూస్ హైదరాబాద్…కులగణనకు సహకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి కులగణన అధికారులు. అధికారులకు సహకరించి కులగణనలో తమ కుటుంబ వివరాలు నమోదు చేయించుకున్న ఎమ్మెల్సీ కవిత..