Author: Uday Shankar Sharma

శ్రావణ మాస ఉత్సవాలకు ముస్తాబైన సోమనాథ్ ఆలయం!

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..శ్రావణ మాస ఉత్సవాలకు ముస్తాబైన సోమనాథ్ ఆలయం! శ్రావణ మాసం సందర్భంగా గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయం ప్రత్యేకంగా ముస్తాబైంది. ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు…

భారత కరెన్సీలో కీలక మార్పు.. పాలిమర్ నోట్లకు గ్రీన్ సిగ్నల్..

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..భారత కరెన్సీలో కీలక మార్పు.. పాలిమర్ నోట్లకు గ్రీన్ సిగ్నల్.. రూ.10, రూ.20 డినామినేషన్ నోట్లను ప్లాస్టిక్ ఆధారిత పాలిమర్ మెటీరియల్‌తో ముద్రించేందుకు RBI సిద్ధమవుతోంది.. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలుత రూ.200 కోట్ల విలువైన పాలిమర్…

డ్రగ్స్ వాడొద్దు.. ప్రతిజ్ఞ చేయించిన విజయ్

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..డ్రగ్స్ వాడొద్దు.. ప్రతిజ్ఞ చేయించిన విజయ్ ‘Ammiraju Udaya Shankar.sharma News Editor…డ్రగ్ రహిత తమిళనాడు’ కార్యక్రమంలో సీఎం విజయ్ పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఆయన విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ వాడకూడదని, సన్నిహితులు…

కొత్త యూట్యూబర్లకు కష్టకాలం.. మానిటైజేషన్ వాచ్‌టైమ్‌ను రెట్టింపు చేసిన యూట్యూబ్

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కొత్త యూట్యూబర్లకు కష్టకాలం.. మానిటైజేషన్ వాచ్‌టైమ్‌ను రెట్టింపు చేసిన యూట్యూబ్ YPPలో కొత్త క్రియేటర్లకు మానిటైజేషన్ కోసం 4,000 నుంచి 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్‌కు పెంపు షార్ట్స్ ద్వారా అర్హత కోసం 10 మిలియన్ల నుంచి…

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో బిల్లు చట్టంగా మారనుంది. ఈ చట్టం ప్రకారం జాతీయ చిహ్నాలను అవమానించడం నేరం. మూడేళ్ల వరకు జైలు శిక్ష…

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్.. ఆగస్టు 18 నుంచి అమలు….

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్.. ఆగస్టు 18 నుంచి అమలు…. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, హెచ్-సిటీ ప్రాజెక్ట్ నిర్మాణాల నేపథ్యంలో, ఆగస్టు 18వ తేదీ నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని…

ఢిల్లీలో హైఅలర్ట్‌.. 19 మంది ఉగ్రవాదుల ఫొటోలు విడుదల….

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ..ఢిల్లీలో హైఅలర్ట్‌.. 19 మంది ఉగ్రవాదుల ఫొటోలు విడుదల…. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ముజాహిదీన్, అల్-ఖైదా, ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలకు చెందిన 19 మంది మోస్ట్…

ఈరోజు బంగారం ధరలు ▫️

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఈరోజు బంగారం ధరలు ▫️ ▶️ బంగారం తులం ధర: 1,74,260-/▶️ బంగారం 10 గ్రాముల ధర: 1,49,400-/ ▶️ వెండి తులం ధర:2718-/▶️ వెండి 10 గ్రాముల ధర:2330 -/ 👆🏻 ఈ ధరలు కేవలం11-08-2026…

ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల ‘రేషన్ ఏటీఎమ్’ ప్రారంభం.

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల ‘రేషన్ ఏటీఎమ్’ ప్రారంభం. లబ్ధిదారులకు ఉచిత రేషన్ సరుకులు సలభంగా అందించేందుకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం 24 గంటలు పనిచేసే ప్రత్యేక ‘రేషన్ ఏటీఎమ్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యంత్రంలో సుమారు 2,500…