Author: Uday Shankar Sharma

ఏపీ నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె తొలి దశలో పలు సర్వీసుల నిలిపివేత Ammiraju Udaya Shankar.sharma News Editor…ఉపకార వేతనం పెంపు డిమాండ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సంఘం ఈ నెల 11వ…

రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు టాలీవుడ్ ప్రముఖ సింగర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ వివాదంలో చిక్కుకున్నారు. విశాఖలో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ సిప్లిగంజ్‌తో…

20 ఏళ్లు దాటితే ప్రతి 6 నెలలకు కిడ్నీ పరీక్షలు?

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..20 ఏళ్లు దాటితే ప్రతి 6 నెలలకు కిడ్నీ పరీక్షలు? 20 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయుడు ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. కిడ్నీ వ్యాధి లక్షణాలు తొలిదశలో…

బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించారన్న ప్రకాశ్ రాజ్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించారన్న ప్రకాశ్ రాజ్ కర్ణాటకలోనే పుట్టాను.. ఇక్కడే చదువుకున్నాను.. ఇక్కడే జీవించాను. చివరికి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగానూ పోటీ చేశాను నిన్ను ఎన్నుకోరని భావించిన కొందరి…

కృష్ణానది ఒడ్డున ముసలి ప్రత్యక్షం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కృష్ణానది ఒడ్డున ముసలి ప్రత్యక్షం కంటికి కనిపించనివి మరి ఎన్నో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయిపాలెం శివ క్షేవ క్షేత్రం సమీపాన పలువురికి కంటబడిన ముసలి.

పెడనలో ఇద్దరు బాలికల అదృశ్యం కేసులో ఇద్దరు యువకుల అరెస్ట్ .పోక్సో చట్టం కింద కేసు నమోదు – జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..పెడనలో ఇద్దరు బాలికల అదృశ్యం కేసులో ఇద్దరు యువకుల అరెస్ట్ .పోక్సో చట్టం కింద కేసు నమోదు – జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., క్రైమ్ న్యూస్ కృష్ణా : పెడన మండలంలో ఇద్దరు…