Author: Uday Shankar Sharma

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీమ్ దాడులు..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీమ్ దాడులు.. 17 మంది HCU విద్యార్థులకు గంజాయి పాజిటివ్ .. డ్రగ్ పెడ్లర్‍ ను అదుపులోకి తీసుకున్న ఈగల్ టీమ్.

శాంతిభద్రతలపై నేడు సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..శాంతిభద్రతలపై నేడు సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.…

ప్రతి కుటుంబానికి ఆహార భద్రతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ప్రతి కుటుంబానికి ఆహార భద్రతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం 🔹 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు🔹 3.41 కోట్ల మందికి ప్రయోజనం🔹 ప్రతి నెలా 6 కిలోల ఉచిత సన్న బియ్యం పేద, మధ్యతరగతి కుటుంబాలకు…

నేడు సంపూర్ణ సూర్య గ్రహణం

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..నేడు సంపూర్ణ సూర్య గ్రహణం ఈ ఏడాదిలో సంభవించే అత్యంత అరుదైన తొలి సంపూర్ణ సూర్యగ్రహణం నేడు ఏర్పడనుంది. ఈ ఖగోళ అద్భుతం ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో కనిపించనుంది. అయితే, భారత కాలమానం ప్రకారం రాత్రిపూట ఉండటంతో…

పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ రూ.10, రూ.20 నోట్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం. పార్లమెంట్‌కు తెలిపిన కేంద్ర ప్రభుత్వం..

శ్రీ వైయస్‌ జగన్‌ మీటింగ్‌ పాయింట్స్‌

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…శ్రీ వైయస్‌ జగన్‌ మీటింగ్‌ పాయింట్స్‌ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైయస్‌.జగన్‌ భేటీఅసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ–మండలి సమావేశాలపై దిశానిర్దేశం చేసిన వైయస్‌.జగన్‌ప్రజా…

ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపు వివాదంపై క్లారిటీ

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపు వివాదంపై క్లారిటీ ప్రకాశ్ రాజ్ పేరు ఎలాంటి కారణం లేకుండా తొలగించలేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. SIRలో భాగంగా BLO పరిశీలనలో ఆయన నమోదైన చిరునామాలో నాలుగేళ్లుగా నివసించడం లేదని…

NEET-UG 2026 పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.NEET-UG 2026 పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం.. 13 మంది నిందితులపై దాదాపు 20 వేల పేజీల ఛార్జ్‌షీట్‌.. CBI ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న రౌస్‌ అవెన్యూ కోర్టు.. నిందితులపై ఆరోపణల నమోదు అంశంపై రేపు…