Author: Uday Shankar Sharma

విశాఖ:బరితెగించిన విశాఖ లిక్కర్ మాఫియా

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ: బరితెగించిన విశాఖ లిక్కర్ మాఫియా బాటిల్ రూ. 10 పెంచి అమ్మకాలు సిండికేట్ గా మారిన లిక్కర్ వ్యాపారులు ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే అడ్డగోలు దోపిడీ లైసెన్స్ లు సమయం ముగుస్తుండటంతో ఇష్టారాజ్యంగా వసూళ్లు ఇప్పటికే…

భోగాపురం లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం లో తొలి వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…భోగాపురం: Ammiraju Udaya Shankar.sharma News Editor…భోగాపురం లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం లో తొలి వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.…

ఏపీ నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఏపీ నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉ.9 గంటలకు ప్రారంభం కానున్న శాసనసభ. ఉ.10 గంటలకు ప్రారంభంకానున్న శాసనమండలి. నాలుగు రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు. సభలో చర్చించే అంశాలు, పనిదినాలపై BACలో…

మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 18 మంది విద్యార్థులకు అస్వస్థత

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 18 మంది విద్యార్థులకు అస్వస్థత సిద్దిపేట జిల్లా మద్దూరులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రాత్రి భోజనం అనంతరం ఒక్కసారిగా వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురైన 18 మంది…

డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్! 10 మంది లేకున్నా ఇక బ్యాంక్ లోన్ గ్యారెంటీ!

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్! 10 మంది లేకున్నా ఇక బ్యాంక్ లోన్ గ్యారెంటీ! ఏపీలో స్వయం సహాయక సంఘాలకు (SHG) లోన్ నిబంధనలను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది! ఇకపై గ్రూప్‌లో సభ్యుల సంఖ్య తగ్గినా…

వైజాగ్ ఎయిర్పోర్ట్ ఖాళీ.. కార్మికుల కన్నీళ్లు…

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..వైజాగ్ ఎయిర్పోర్ట్ ఖాళీ.. కార్మికుల కన్నీళ్లు… AP: ఈ అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ సేవలు రద్దు కానున్నాయి. 10.45PMకి లాస్ట్ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్లనుంది. దీంతో అక్కడి వస్తువులను సిబ్బంది తరలిస్తున్నారు. ఇన్నాళ్లుగా అక్కడ పనిచేసిన…

మహామృత్యుంజయ మంత్రం — మరణాన్ని జయించే మంత్రం

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..మహామృత్యుంజయ మంత్రం — మరణాన్ని జయించే మంత్రం……..!!​మహామృత్యుంజయ మంత్రం కేవలం మరణం నుంచి రక్షించేది కాదు, జీవితంలోని అన్ని రకాల సమస్యలు, రోగాలు మరియు అజ్ఞానం అనే మృత్యువు నుంచి కూడా విముక్తిని ప్రసాదిస్తుంది. ఇది శివునిని…

..శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ॥

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ॥🦚🌹🦢🙏🦢🌹🦚నివేదనః సుధాజాతఃసుగంధారో మహాధనుః।గంధమాలీ చ భగవానఃఉత్థానః సర్వ కర్మణామః॥ అర్థం: నివేదనఃభక్తులు సమర్పించే పత్ర, పుష్ప, ఫల, జలాలను స్వీకరించేవాడు సుధాజాతఃఅమృతం నుండి పుట్టినవాడు. లేదా భక్తులకు అమృతం లాంటి సుఖాన్ని…

ఈనెలలో రెండుసార్లు స్వామివారి గరుడ వాహన సేవ

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి..ఈనెలలో రెండుసార్లు స్వామివారి గరుడ వాహన సేవ ఆగస్టు 17న గరుడ పంచమి 28వ తేదిన శ్రావణ పౌర్ణమి తిరుమల, 2026 ఆగస్టు 16:: తిరుమ‌ల‌లో ఆగస్టు 17వ తేదీ సోమ‌వారంనాడు గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది.…

కేబీఆర్‌ చుట్టూ రూ.1,090 కోట్లతో హెచ్‌-సిటీ పనులు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కేబీఆర్‌ చుట్టూ రూ.1,090 కోట్లతో హెచ్‌-సిటీ పనులు కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ 6 ప్రధాన జంక్షన్లలో రూ.1,090 కోట్లతో 7 మల్టీ లెవెల్‌ స్టీల్‌ ఫ్లైఓవర్లు, 7 డైరెక్షనల్‌ అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టారు. 24 నెలల గడువుతో…