భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..వైజాగ్ ఎయిర్పోర్ట్ ఖాళీ.. కార్మికుల కన్నీళ్లు…

AP: ఈ అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ సేవలు రద్దు కానున్నాయి. 10.45PMకి లాస్ట్ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్లనుంది.

దీంతో అక్కడి వస్తువులను సిబ్బంది తరలిస్తున్నారు. ఇన్నాళ్లుగా అక్కడ పనిచేసిన కార్మికులు తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

ఇకపై విశాఖలో ఇండియన్ ఎయిర్ఫోర్స్, పోలీసు విమానాలు, గవర్నమెంట్ గెస్టుల ఫ్లైట్లు, నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ కార్య కలాపాలు మాత్రమే కొనసాగనున్నాయి….