Author: Uday Shankar Sharma

నిర్మించిన ఏడాదిలోనే కొట్టుకుపోయిన రాజీవ్ లింక్ కెనాల్ సైడ్ బర్మ్‌లు…..

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..నిర్మించిన ఏడాదిలోనే కొట్టుకుపోయిన రాజీవ్ లింక్ కెనాల్ సైడ్ బర్మ్‌లు….. 3 రోజుల్లోనే రెండుసార్లు కొట్టుకుపోయిన సైడ్ బర్మ్‌లు ఖమ్మం జిల్లా వినోభానగర్‌లో సీతారామ ప్రాజెక్టులోని రాజీవ్ లింక్ కెనాల్ సైడ్ గోడలను రూ.80 కోట్లతో గతేడాది…

జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీ కోసం” కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీ కోసం” కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., క్రైమ్ న్యూస్ కృష్ణా : జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “మీ కోసం” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ…

ఎస్పీ గారు విద్యార్థినులతో మాట్లాడుతూ..

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఎస్పీ గారు విద్యార్థినులతో మాట్లాడుతూ.. ▪️తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలంటే ముందుగా మనం ఉన్నతంగా ఎదగాలి. అందుకు చదువే ప్రధాన మార్గం” అని సూచించారు. చదువుపై దృష్టి కేంద్రీకరిస్తే ఇతర వ్యాపకాల ప్రభావం మనపై ఉండదని, తల్లిదండ్రులను భవిష్యత్తులో…

ఏపీలో అత్యవసర సేవలు బహిష్కరించనున్న జూనియర్ డాక్టర్లు

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి.ఆంధ్రప్రదేశ్ ఏపీలో అత్యవసర సేవలు బహిష్కరించనున్న జూనియర్ డాక్టర్లు స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా సాధారణ విధులను బహిష్కరిస్తున్న ఏపీ జూనియర్ డాక్టర్లు.. అత్యవసర సేవలను కూడా బంద్ చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం…

అమరావతి – హైదరాబాద్. మధ్య హైస్పీడ్ రైలు

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి.అమరావతి – హైదరాబాద్. మధ్య హైస్పీడ్ రైలు అమరావతి – హైదరాబాద్-చెన్నై మధ్య హైస్పీడ్ రైల్వే నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి-బందరు పోర్టుకు అనుసంధానంగా గ్రీన్ ఫీల్డ్ఎక్స్ ప్రెస్…

గుంటూరు నుంచి ఎగుమతి చేసిన మూడు కంటైనర్ల మిర్చిని తిరస్కరించిన చైనా..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గుంటూరు మిర్చిని తిరస్కరించిన శ్రీలంక.. Ammiraju Udaya Shankar.sharma News Editor…అఫ్లోటాక్సిన్, అధిక తేమ శాతంతో పదుల సంఖ్యలో మిర్చి కంటైనర్లను రిజెక్ట్.. తేమ ఎక్కువై ఫంగస్ ఏర్పడడంతో మిర్చి నాణ్యత దెబ్బతిన్నట్లు గుర్తింపు.. మిర్చిని వెనక్కి…

రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాల లోపం: CAG

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాల లోపం: CAG భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాయని కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) నివేదిక వెల్లడించింది. ఆగస్టు 12న…

డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు రాష్ట్ర క్యాబినెట్ హోదా….

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు రాష్ట్ర క్యాబినెట్ హోదా…. Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆయనను ఏపీ పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ….…

విశాఖ:బరితెగించిన విశాఖ లిక్కర్ మాఫియా

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ: బరితెగించిన విశాఖ లిక్కర్ మాఫియా బాటిల్ రూ. 10 పెంచి అమ్మకాలు సిండికేట్ గా మారిన లిక్కర్ వ్యాపారులు ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే అడ్డగోలు దోపిడీ లైసెన్స్ లు సమయం ముగుస్తుండటంతో ఇష్టారాజ్యంగా వసూళ్లు ఇప్పటికే…

భోగాపురం లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం లో తొలి వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…భోగాపురం: Ammiraju Udaya Shankar.sharma News Editor…భోగాపురం లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం లో తొలి వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.…