Author: Uday Shankar Sharma

సొంత చెల్లినే ఇంటి నుంచి గెంటేశాడు: సీఎం…

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..సొంత చెల్లినే ఇంటి నుంచి గెంటేశాడు: సీఎం….. Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలంగాణ : ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కేటీఆర్ సొంత చెల్లినే ఇంటి నుంచి గెంటేశాడని సీఎం రేవంత్ ఆరోపించారు. ఆదివారం ములుగు…

(నాపాక) గ్రామంలో ఉన్న అరుదైన చారిత్రక ఆలయం నాయినిపాక సర్వతోభద్ర దేవాలయం

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..తెలంగాణ రాష్ట్రం లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం నాయినిపాక (నాపాక) గ్రామంలో ఉన్న అరుదైన చారిత్రక ఆలయం నాయినిపాక సర్వతోభద్ర దేవాలయం (నాపాక గుడి). ఒకే బండరాయిపై నాలుగు దిక్కులా నాలుగు విగ్రహాలు చెక్కబడి,…

దారి తప్పిన మమ్ముట్టీకి దారి చూపిన తమిళ వ్యక్తి

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..దారి తప్పిన మమ్ముట్టీకి దారి చూపిన తమిళ వ్యక్తి శివగంగైలో దారి తప్పిన మలయాళ నటుడు మమ్ముట్టీకి ఓ వ్యక్తి కేరళకు వెళ్లే మార్గాన్ని చూపించారు. సాయం చేసిన వ్యక్తికి మమ్ముట్టీ కృతజ్ఞతలు చెప్పారు. ఆ వ్యక్తిని…

తెలంగాణలో నిలిచిపోయిన రైతుబీమా పథకం

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..తెలంగాణలో నిలిచిపోయిన రైతుబీమా పథకం ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు, ప్రీమియం చెల్లించని ప్రభుత్వం అకాల మరణం చెందిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల సహాయం చేసేందుకు,2018లో రైతు బీమా పథకం ప్రారంభించిన ఆనాటి బీఆర్ఎస్…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు Ammiraju Udaya Shankar.sharma News Editor…పదేళ్లు మంత్రిగా చేసిన వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చేతబడి పూజలు చేయిస్తున్నారు రాష్ట్రంలో కరువు రావాలని, రైతులు చనిపోవాలని, ప్రభుత్వం పడిపోవాలని అర్ధరాత్రి…

రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాల లోపం:CAG…

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాల లోపం:CAG… భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాయని కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(CAG)నివేదిక వెల్లడించింది. ఆగస్టు 12న పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ…

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్.. నిమిషానికి 1.5 లక్షల టికెట్ల బుకింగ్!

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్.. నిమిషానికి 1.5 లక్షల టికెట్ల బుకింగ్! రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ త్వరలో అందుబాటులోకి రానుంది. టికెట్ బుకింగ్‌ను వేగవంతం చేయడానికి క్యాప్చా ధృవీకరణను తొలగించారు. ఈ ఆర్థిక సంవత్సరం…

బెంగళూరులో ఉగ్రవాది అసఫూల్ మల్లిక్ అరెస్ట్

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.బెంగళూరులో ఉగ్రవాది అసఫూల్ మల్లిక్ అరెస్ట్పాక్ తాలిబాన్‌తో సంబంధాలున్నట్లు అనుమానంఆఫ్ఘాన్‌కు చెందిన ఇమ్రాన్ హైదర్‌తో పరిచయంఅనుమానాస్పద డిజిటల్ కార్యకలాపాలు గుర్తింపుమొబైల్‌లో ఆడియోలు, చాటింగ్స్ స్వాధీనంTTPలో చేరేందుకు ప్రయత్నించినట్లు వెల్లడి

ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లకు రూ. 1.50 లక్షల సబ్సిడీ

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లకు రూ. 1.50 లక్షల సబ్సిడీ T.G : రాష్ట్రంలో హరిత రవాణాను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌ స్కీమ్‌–2026’ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా 18,766 పెట్రోల్‌,…

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన నటి ఫరియా అబ్దుల్లా సెల్ఫీ వీడియో

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన నటి ఫరియా అబ్దుల్లా సెల్ఫీ వీడియో ట్రోలింగ్‌పై భావోద్వేగంతో కౌంటర్ ఇచ్చిన ఫరియా బోనాల వేడుకల్లో పాల్గొన్నందుకు మతపరమైన ట్రోలింగ్‌ చేసిన కొందరు నెటిజన్లు ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో దేవుడిని చూడడమే…