Month: September 2026

UDAN పథకం రెండో దశతో ప్రాంతీయ విమానయాన సంస్థలు కార్యకలాపాలను బలోపేతం చేసుకుంటాయని

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ప్రాంతీయ విమానయానానికి UDAN-2తో ఊతం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు UDAN పథకం రెండో దశతో ప్రాంతీయ విమానయాన సంస్థలు కార్యకలాపాలను బలోపేతం చేసుకుంటాయని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. మరిన్ని విమానయాన సంస్థలు రంగంలోకి…

చిన్న UPI చెల్లింపులకు AI ఏజెంట్లకు అనుమతులు?

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..చిన్న UPI చెల్లింపులకు AI ఏజెంట్లకు అనుమతులు? ప్రతిసారీ యూజర్‌ అనుమతి తీసుకోకుండానే చిన్న మొత్తాల UPI చెల్లింపులు చేసేలా AI ఏజెంట్లకు అనుమతించే ప్రతిపాదనను భారత్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. AI ఆధారిత చెల్లింపులపై ఈ ప్రతిపాదన…

నాకు సమాచారం ఇవ్వకుండా బర్తరఫ్ చేశారు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..నాకు సమాచారం ఇవ్వకుండా బర్తరఫ్ చేశారు ఎలాంటి సంతకం లేకుండా లేఖ రిలీజ్ చేశారు నేను ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కుటుంబ సభ్యులు మాట్లాడిన దానికి ఏం సంబంధం? పదేళ్లుగా నా కూతురు టికెట్ కోసం…

హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఫ్లైఓవర్ డిజైన్లకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను పరిశీలించిన అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ…

రెడ్డి సామాజికవర్గాన్ని జగన్ రాజకీయంగా ఉపయోగించుకున్నారనేది నగ్న సత్యం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..రెడ్డి సామాజికవర్గాన్ని జగన్ రాజకీయంగా ఉపయోగించుకున్నారనేది నగ్న సత్యం. జగన్‌కు అండగా నిలిచిన రెడ్డి సామాజికవర్గ రైతులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులకు ఆయన పాలనలో ఎంత న్యాయం జరిగిందో ప్రశ్నించుకోవాలి. ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న ఒక్క రెడ్డి…

ఐదేళ్ల పాలనలో శ్రీశైలం నీటి సమస్యలపై, రాయలసీమ ప్రాజెక్టులపై ఏ ఒక్కరోజూ నోరు విప్పని గొడ్డలి పార్టీ నాయకులు..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఐదేళ్ల పాలనలో శ్రీశైలం నీటి సమస్యలపై, రాయలసీమ ప్రాజెక్టులపై ఏ ఒక్కరోజూ నోరు విప్పని గొడ్డలి పార్టీ నాయకులు.. ఇప్పుడు ఎన్నికల్లో రాజకీయ ఉనికి కోసం, ఎల్ నినో వల్ల వచ్చిన కరువుపై సిగ్గు లేకుండా రోడ్లెక్కి…

ఎస్‌బీఐ శాలరీ ఖాతాదారులకు షాక్.. ఏటీఎం ఛార్జీల మార్పు!..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్.ఎస్‌బీఐ శాలరీ ఖాతాదారులకు షాక్.. ఏటీఎం ఛార్జీల మార్పు!.. SBI తన శాలరీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ అందించింది. అక్టోబర్ 1 నుంచి, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో చేసే ఉచిత లావాదేవీల పరిమితి నెలకు 10 నుంచి…

రూ.3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయి పట్టివేత

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..రూ.3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయి పట్టివేత అనకాపల్లి రూరల్ పోలీసుల మెరుపుదాడి.. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్ Ammiraju Udaya Shankar.sharma News Editor…అనకాపల్లి, సెప్టెంబర్ 3: అనకాపల్లి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా…

సూర్యాపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య అరెస్టు….

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..సూర్యాపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య అరెస్టు…. తెలంగాణ : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సూర్యాపేట టౌన్ ప్లానింగ్ అధికారి సోమయ్య నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి, అతన్ని అరెస్ట్ చేశారు.…

11 ఏళ్లుగా వెంట్రుకలు తింటున్న యువతి

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.షాకింగ్.. 11 ఏళ్లుగా వెంట్రుకలు తింటున్న యువతి దాన్ని బయటకు తీయగా.. అమ్మాయి ఇప్పుడు కోలుకుంటోందని చెప్పిన వైద్యులు… ఢిల్లీలో వెలుగు చూసిన విచిత్రమైన ఘటన తనకు తొమ్మిదేళ్ల వయసు నుంచే ఓ యువతికి(20)కి వెంట్రుకలు…