Month: September 2026

ఇస్రో ప్రయోగం దేశానికి గర్వకారణం: ప్రధాని మోదీ..

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఇస్రో ప్రయోగం దేశానికి గర్వకారణం: ప్రధాని మోదీ… GSLV-F17 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. భారత తొలి ఇమేజింగ్ శాటిలైట్ EOS-05 ప్రయోగం దేశ అంతరిక్ష రంగంలో పెరుగుతున్న ఆవిష్కరణలకు నిదర్శనమని,…

మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు.

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. భగవాన్ శ్రీకృష్ణుని దివ్య సందేశాలలో నిస్వార్థ కర్మ యొక్క అద్భుతమైన ప్రేరణ దాగి ఉంది, ఇది మానవాళికి నిరంతరం మార్గనిర్దేశం చేసింది. ఆయన భక్తి మరియు ఆరాధనకు అంకితం చేయబడిన ఈ…

యూట్యూబ్‌-అమెజాన్‌ భాగస్వామ్యం.. క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గం

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..యూట్యూబ్‌-అమెజాన్‌ భాగస్వామ్యం.. క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గం యూట్యూబ్‌ అమెజాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కంటెంట్‌లో ప్రొడక్టులను ట్యాగ్‌ చేయడం ద్వారా క్రియేటర్లు కమీషన్లు సంపాదించే అవకాశం కల్పించనుంది. వీడియోల్లో ట్యాగ్‌ చేసిన ఉత్పత్తుల కొనుగోళ్ల ద్వారా క్రియేటర్లకు…

చైనాలో భారీ వరదలు.. వెన్‌జౌలో జలమయం

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…చైనాలో భారీ వరదలు.. వెన్‌జౌలో జలమయం చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌లో భారీ వర్షాలతో తీవ్ర వరదలు సంభవించాయి. వెన్‌జౌలోని కాంగ్‌నాన్‌ కౌంటీలో వీధులు నదులను తలపించగా, వాహనాలు, భవనాల దిగువ అంతస్తులు నీటమునిగాయి. కాంగ్‌నాన్‌లో 24 గంటల్లో…

బీసీ మహిళ అయిన కొండా సురేఖని బర్తరఫ్ చేయడం బాధాకరం

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..బీసీ మహిళ అయిన కొండా సురేఖని బర్తరఫ్ చేయడం బాధాకరం ఆమె కూతురు ఏదో మాట్లాడితే ఆమెపై చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు ఆమె ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింది.. ఆమెను మంత్రి వర్గం…

బ్రేకింగ్ న్యూస్: వినాయక మండపాల అనుమతులకు పోలీసు శాఖ ఈ-పోర్టల్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..బ్రేకింగ్ న్యూస్: వినాయక మండపాల అనుమతులకు పోలీసు శాఖ ఈ-పోర్టల్ A RAJASEKAR.SR Correspondent Vijayawada..సింగిల్ విండో విధానం: వినాయక చవితి మండపాల అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రత్యేకంగా www.ganeshutsav.net పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.…

ATM విత్ డ్రాయల్ రూల్స్ మార్చిన SBI

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ATM విత్ డ్రాయల్ రూల్స్ మార్చిన SBI శాలరీ అకౌంట్ హోల్డర్ల నెలవారీ ATM విత్ డ్రాయల్ రూల్స్ లో SBI మార్పులు చేసింది. ఇతర బ్యాంకుల ATMలలో జరిపే ఉచిత లావాదేవీల సంఖ్యను సగానికి కుదించింది.…

కూటమి ప్రభుత్వం ధరలు నియంత్రించే విషయంలో ముందడుగు.35 కే కిలో ఉల్లిపాయలు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.రూ. 35 కే కిలో ఉల్లిపాయలు Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎన్.సి. సి. ఎఫ్. సహకారంతో రాష్ట్రంలో త్వరలో అమ్మకాలు ** ప్రత్యేక కౌంటర్లు రైతు బజార్లలో విక్రయం ** పామ్ ఆయిల్, కందిపప్పు వినియోగదారులకు…

ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని,

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.విజయవాడ, సెప్టెంబర్ 3: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం APJAC అమరావతి చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు, డివిజన్ కార్యాలయాలు, కలెక్టరేట్ వద్ద గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో…

బాలిక మిస్సింగ్ కేసు.. గుంటూరు పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..బాలిక మిస్సింగ్ కేసు.. గుంటూరు పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం పోలీసుల తీరు ప్రభుత్వానికే సిగ్గుచేటని వ్యాఖ్య మూడు నెలలుగా బాలిక ఆచూకీ లేకపోవడంతో తండ్రి పిటిషన్.గురువారంలోగా బాలికను హాజరుపరచాలని డీజీపీకి ఆదేశం కేసు వివరాల్లోకి వెళ్తే..…