Month: November 2024

ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్

ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తిరుమల( భారత్ న్యూస్ ) టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా ప్రమాణం చేశాక…

సైబర్ నేరాల పై అవగాహన సదస్సు

సైబర్ నేరాల పై అవగాహన సదస్సు పాకాల (భారత్ న్యూస్ ) ప్రభుత్వ జూనియర్ కళాశాల పాకాల నందు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు డిజిటల్ టీవీ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ క్రైమ్…

ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆటో మరియు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఐక్య

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆటో మరియు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఐక్య కార్యాచరణ సమితి JAC ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది. సదస్సుకు పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు మరియు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు వచ్చి విజయవంతం…

అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఛాంబర్‌లో కేబినెట్ భేటీ జరిగింది…

..భారత్ న్యూస్ అమరావతి.అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఛాంబర్‌లో కేబినెట్ భేటీ జరిగింది

సమగ్ర శిక్షా ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు విడుదల..

భారత్ న్యూస్ అమరావతి సమగ్ర శిక్షా ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు విడుదల సహృదయంతో అంగీకరించిన విద్యా శాఖా మంత్రినారా లోకేష్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న వారితో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న…

విశాఖ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరి పిల్లలకు స్కూల్‌ ఫీజులో 50శాతం రాయితీ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హ‌రేంధిర ప్ర‌సాద్

.భారత్ న్యూస్ అమరావతి..విశాఖ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరి పిల్లలకు స్కూల్‌ ఫీజులో 50శాతం రాయితీ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హ‌రేంధిర ప్ర‌సాద్కు ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. సోమవారం ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌,…

2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 11,855 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

భారత్ న్యూస్ విజయవాడ…2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 11,855 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ‘సూపర్ సిక్స్’ హామీలలో భాగంగా మా ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ – ప్రధానమంత్రి కిసాన్ పథకం’ ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి…

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.

.భారత్ న్యూస్ అమరావతి..ఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఉదయం 10 గంటలకు సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే ఏడాది మే…

నేటి అసెంబ్లీకి వైసీపీ దూరం

భారత్ న్యూస్ విజయవాడ….అమరావతి: నేటి అసెంబ్లీకి వైసీపీ దూరం.. మండలి సమావేశాలకు హాజరుకానున్న వైసీపీ ఎమ్మెల్సీలు.. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీ కానున్న జగన్.. సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్న జగన్.