Month: November 2024

ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయట్లేదు.

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయట్లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధ్యతతో సర్వే చేస్తున్నాం. ప్రభుత్వం బలవంతంగా ఆధార్‌, పాన్‌ వివరాలు సేకరించలేదు. ఇష్టముంటేనే కులం, ఆధార్‌, పాన్‌ వివరాలు చెప్పొచ్చు. ఎన్యూమారేటర్ల విధులకు ఆటంకం కలిగిస్తే…

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న..

భారత్ న్యూస్ విజయవాడ…AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం (నేటి) నుంచి ఏసీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయ. సమావేశాల తొలిరోజే 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి…

పోలీసులు రాత్రికి రాత్రి ఇళ్ళమీదపడి వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పడం లేదు.. చిత్ర హింసలు పెడుతున్నారు. ఇది రాక్షస రాజ్యమా? ఎవరూ అధైర్యపడొద్దు సోషల్ మీడియా కార్యకర్తలకు వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుంది.

-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త భారత్ న్యూస్ విజయవాడ…పోలీసులు రాత్రికి రాత్రి ఇళ్ళమీదపడి వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పడం లేదు.. చిత్ర హింసలు పెడుతున్నారు. ఇది రాక్షస…

.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. గుంటూరులో నిర్వహించిన అటవీవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్నారు.

..భారత్ న్యూస్ అమరావతి..రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. గుంటూరులో నిర్వహించిన అటవీవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరవీరుల స్ధూపం వద్ద…అటవీ శాఖలో సేవలందిస్తూ అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించారు.

వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ గ్యాంగ్ అరెస్టు.

భారత్ న్యూస్ విజయవాడ…వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ గ్యాంగ్ అరెస్టు. 1 కోటి 50 లక్షల రూపాయల విలువగల రాగి వైర్,దిమ్మలు రికవరీ. జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం సబ్…

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం..

…భారత్ న్యూస్ హైదరాబాద్….సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం.. ప్రియురాలి తండ్రిపై కాల్పులు జరిపిన ప్రియుడు.. కంట్లో నుండి దూసుకెళ్లిన బుల్లెట్ హైదరాబాద్ – సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14…

సుప్రీంకోర్టు సీజేఐగా 11న సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం..!!

భారత్ న్యూస్ విజయవాడ…Justice Sanjiv Khanna | సుప్రీంకోర్టు సీజేఐగా 11న సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం..!! Justice Sanjiv Khanna | సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేస్తారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో…

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీకాలం నవంబర్‌ 10తో ముగిసింది.

భారత్ న్యూస్ విజయవాడ…New Delhi : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీకాలం నవంబర్‌ 10తో ముగిసింది. రాష్ట్రపతి భవన్‌ లో 11-11-2024 ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా…

వైట్ హౌసు దూరంగా ట్రంప్ కుమార్తె,అల్లుడు..!

భారత్ న్యూస్ విజయవాడ,,,వైట్ హౌసు దూరంగా ట్రంప్ కుమార్తె,అల్లుడు..! అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ గురించి చర్చ మొదలైంది. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా పని…