ఉమ్మడి జిల్లాలో అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ. 4,32,000/- ఆర్థిక సాయం
భారత్ న్యూస్ విజయవాడ…ఉమ్మడి జిల్లాలో అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ. 4,32,000/- ఆర్థిక సాయం జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా చెక్కు అందజేత వితరణగా ఒక్క రోజు వేతనాన్ని అందజేసిన ఉమ్మడి జిల్లా హోంగార్డులకు అభినందనలు తెలియజేసిన…
