పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని చెప్పి కేసీఆర్ ఇచ్చిన రూ.2 వేలు ఇస్తున్నారు

భారత్ న్యూస్ హైదరాబాద్….పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని చెప్పి కేసీఆర్ ఇచ్చిన రూ.2 వేలు ఇస్తున్నారు నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో కుల గణన సర్వే కోసం వస్తున్న అధికారులను నిలదీస్తున్న వృద్దులు…

2025 నాటికీ 87శాతం భారతీయులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం.

భారత్ న్యూస్ విజయవాడ…2025 నాటికీ 87శాతం భారతీయులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం. భారతీయ మార్కెట్లో అమ్ముతున్న పాలుదాదాపుగా కల్తీ పాలు అని తేలింది… భారతదేశం లో విక్రయించే పాలలో 68.7శాతం కల్తీ జరుగుతుంది వీటిని వాడటం వలన WHO 2025నాటికీ 87శాతం…

పోలీసుల తీరుపై మరోసారి పవన్ ఆగ్రహం!

..భారత్ న్యూస్ అమరావతి..పోలీసుల తీరుపై మరోసారి పవన్ ఆగ్రహం! రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పోలీసులు చేసే తప్పులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. తునిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు…

సోషల్ మీడియా కార్యకర్తలను ఉగ్రవాదుల మాదిరిగా చూస్తున్నారు

భారత్ న్యూస్ విజయవాడ…సోషల్ మీడియా కార్యకర్తలను ఉగ్రవాదుల మాదిరిగా చూస్తున్నారు ఈ పోలీసులు. ఓ మహిళను హైదరాబాదులో ఇంట్లో ఉండగా పోలీసులు కిడ్నాప్ చేసి ఐదురోజుల పాటు హింసించి ఆ తరువాత కోర్టులో ప్రవేశ పెట్టారు. -ఆర్కే రోజా గారు, వైయస్‌ఆర్‌సీపీ…

1.దొంగే… ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబుగారి తీరు ఉంది.

భారత్ న్యూస్ విజయవాడ…1.దొంగే… ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబుగారి తీరు ఉంది. నలభై ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న చంద్రబాబుగారు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన స్కాంలు బయటపడుతున్నాయని, తాను చేసిన…

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ స్పైసి కిచెన్ రెస్టారెంట్లో పేలుడు.

.భారత్ న్యూస్ హైదరాబాద్…జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ స్పైసి కిచెన్ రెస్టారెంట్లో పేలుడు. హోటల్ లోని రిఫ్రిజిరేటర్లో ఉన్న కంప్రెసర్ పేల్లినట్లు గుర్తింపు. పేలుడు దాటికి హోటల్ పక్కన ఉన్న బస్తీ లోని ఇల్లు పాక్షికంగా ధ్వంసం. పేలుడు సంభవించడంతో…

తమిళ నటుడు ఢిల్లీ గణేష్ (80) కన్నుమూత..

భారత్ న్యూస్ విజయవాడ…తమిళ నటుడు ఢిల్లీ గణేష్ (80) కన్నుమూత.. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో శనివారం రాత్రి మృతి.. 400లకు పైగా సినిమాల్లో నటించిన ఢిల్లీ గణేష్

దూసుకొస్తున్న అల్ప పీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు

భారత్ న్యూస్ విజయవాడ…దూసుకొస్తున్న అల్ప పీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం రెండు రోజుల్లో తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదలనుకున్న అల్పపీడనం ఈ ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ,…

పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న

…భారత్ న్యూస్ హైదరాబాద్…పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నగిరిజన బిడ్డ లకావత్ శ్రీను నాయక్ కుటుంబానికి రూ. 3లక్షల ఆర్థిక సాయం చేసిన కేసీఆర్ గిరిజన బిడ్డకు న్యాయం జరిగే వరకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చిన కేసీఆర్..

నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని ఆర్మోరి అసెంబ్లీ నియోజకవర్గం దేశాయిగంజ్ బ్లాక్‌కు చెందిన 101 ఏళ్ల తారాబాయి

భారత్ న్యూస్ హైదరాబాద్.…Maharashtra Election 2024 : నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని ఆర్మోరి అసెంబ్లీ నియోజకవర్గం దేశాయిగంజ్ బ్లాక్‌కు చెందిన 101 ఏళ్ల తారాబాయి షెండే తన ఇంటి వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నార