.మామూలు దోపిడి కాదు.. ఆధార్లో అక్షరం మారాలంటే రూ.5000 కట్టాల్సిందే..
..భారత్ న్యూస్ అమరావతి..మామూలు దోపిడి కాదు.. ఆధార్లో అక్షరం మారాలంటే రూ.5000 కట్టాల్సిందే.. ఆధార్ కార్డులో పొరపాటున ఒక్క అక్షరం దొర్లిన అడిగినంత సమర్పించాల్సిందే.. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఆధార్ సెంటర్ నిర్వాహకులు బరితెగిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. యువరాజు…
విశాఖ నగరంలో వాహన తనిఖీల్లో భాగంగా పట్టుబడిన అధిక శబ్దం, కాలుష్యం
భారత్ న్యూస్ విజయవాడ…విశాఖ నగరంలో వాహన తనిఖీల్లో భాగంగా పట్టుబడిన అధిక శబ్దం, కాలుష్యం వ్యాప్తి చేస్తున్న 181 బైక్ సైలెన్సర్ లను రోడ్డు రొలర్ తో కుమ్మించి ధ్వంసం చేసిన పోలిసులు.
మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల
భారత్ న్యూస్ విజయవాడ…మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల సంకల్ప పత్ర పేరిట మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్షా రైతులు, మహిళలు యువతకు బీజేపీ హామీలు బీజేపీ మేనిఫెస్టోలో పది గ్యారంటీలు రైతు రుణాల మాఫీ, విద్యార్థులకు నెలకు రూ.10వేలు మహిళలకు నెలకు…
ప్రధాని మోదీ కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దపు ప్రచారం చేస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రధాని మోదీ కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దపు ప్రచారం చేస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటాం మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై…
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారిపై అసభ్యకర పోస్టులు పెడుతున్న
.భారత్ న్యూస్ అమరావతి..మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారిపై అసభ్యకర పోస్టులు పెడుతున్న తెలుగుదేశం పార్టీ శాడిస్టులపై చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ అజిత గారికి జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్,…
ఆంధ్ర పదేశ్ లో మాదకద్రవ్యాలు పెనుముప్పుగా మారాయని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్ర పదేశ్ లో మాదకద్రవ్యాలు పెనుముప్పుగా మారాయని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించి గత ప్రభుత్వ అవినీతి నుంచి ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి సంక్రమించిన వారసత్వ సమస్య అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక…
సీ ప్లేన్ ప్రయాణం ఒక వినూత్నమైన ప్రయాణం : సీఎం చంద్రబాబు నాయుడు
..భారత్ న్యూస్ అమరావతి..విజయవాడ : సీ ప్లేన్ ప్రయాణం ఒక వినూత్నమైన ప్రయాణం : సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి టూరిజం ఒక వరం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, సంపద పెంచి, ఆ సంపద పేదలకు పంచాలి అనేది మా విధానం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు.. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు.
.భారత్ న్యూస్ అమరావతి..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు.. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శ్రీశైల ఆలయం, ఆలయ పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు…
సీఎం ChandrababuNaidu మీద పోస్ట్లు పెడితే ఇంతలా అరెస్ట్ చేస్తున్నారు.
..భారత్ న్యూస్ అమరావతి..సీఎం ChandrababuNaidu మీద పోస్ట్లు పెడితే ఇంతలా అరెస్ట్ చేస్తున్నారు.. మరి Ysjagan మీద పోస్ట్లు పెడుతున్న వారిని అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి – Ambati Rambabu
బీసీ గురుకులంలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత..
..భారత్ న్యూస్ హైదరాబాద్…బీసీ గురుకులంలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత.. సంగారెడ్డి – నారాయణ ఖేడ్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకులానికి చెందిన 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో…
