ఉయ్యూరు రిలయన్స్ స్మార్ట్ లో…12,43,000స్వాహా….
భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా..పెనమలూరు నియోజకవర్గం.. ఉయ్యూరు రిలయన్స్ స్మార్ట్ లో…12,43,000స్వాహా…. ముగ్గురు చేతివాటం…. మాజీ తోట్ల వల్లూరు… సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిలయన్స్ స్టోర్ లో కాస్ట్లీ వస్తువులు తీసుకుని వాటితో పాటు తక్కువ ధర వస్తువులు తీసుకుని… బిల్లింగ్…
గోపవరంలో పట్టపగలు ఘరానా మోసం…
భారత్ న్యూస్ విజయవాడ…కడప గోపవరంలో పట్టపగలు ఘరానా మోసం… ఆధార్ అప్డేట్ చేస్తామంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు… ఫోటో తీసేందుకు బంగారు సరడు తీసి పక్కన పెట్టమంటూ మాయ మాటలు… సరడు తీసి పక్కన పెట్టి ఆధార్ కార్డు కోసం…
బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్ కు కార్తీక మాసం రెండవ ఆదివారం
భారత్ న్యూస్ విజయవాడ…బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్ కు కార్తీక మాసం రెండవ ఆదివారం కావటం తో సూర్యలంక బీచ్ కు కు పోటెత్తిన జనం కిక్కిరిసిన వాహనాలు.
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ : సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకంటే ముందు సీఎం కార్యాలయంలో…
రేవంత్ రెడ్డి మహారాష్ట్రకి వెళ్లి అబద్దాలు ఆడుతున్నాడు
…భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి మహారాష్ట్రకి వెళ్లి అబద్దాలు ఆడుతున్నాడు వరి పంటకు బోనస్ రూ. 500 ఇస్తున్న అన్నాడు.. ఎక్కడ ఇస్తున్నాడు. రైతులకు ఇచ్చిన హామీలు సంపూర్ణంగా ఒక్కటి కూడా అమలు చేయలేదు.. మహారాష్ట్రకు వెళ్లి రేవంత్ రెడ్డి హామీలు…
ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైస్ మిల్లుల ఎదుట రైతులు ఆందోళన..
..భారత్ న్యూస్ హైదరాబాద్….ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైస్ మిల్లుల ఎదుట రైతులు ఆందోళన.. నల్గొండ – మిర్యాలగూడలో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కోదాడ, నల్గొండ రహదారులపై రైతుల రాస్తారోకో.. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా నిలిచిపోయిన…
రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ రైతు
భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ రైతు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది.. ఐఏఎస్ అధికారులను నియమించామని అంటున్నారు, కానీ ఈరోజు వడ్లు కొనలేని పరిస్థితికి వచ్చారు. వడ్లు కొనడానికి ప్రభుత్వం ఐకేపీ సెంటర్లను ఎక్కడా ఏర్పాటు చేయకుండా, రైతులను…
ప్రస్తుతం మా ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు
..భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రస్తుతం మా ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత, కల్యాణలక్ష్మి లబ్దిదారులకు తులం బంగారం తప్పకుండా ఇస్తాం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి….
కుటుంబ సర్వేను బహిష్కరించిన గ్రామస్తులు
…భారత్ న్యూస్ హైదరాబాద్….కుటుంబ సర్వేను బహిష్కరించిన గ్రామస్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె గ్రామస్తులు ఇంటింటి కుటుంబ సర్వేను బహిష్కరించారు. ఇటీవల ఈ గ్రామ సరిహద్దులు మార్చుతూ గెజిట్ వచ్చింది.. అయితే గ్రామస్తులు దానిని వ్యతిరేకిస్తూ నెల క్రితం…
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మద్యం వ్యాపారుల నుండి 700 కోట్ల రూపాయలు వసూలు చేసి మహారాష్ట్ర ఎన్నికల్లో పంచుతున్నారు – ప్రధాని మోడీ…
…భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మద్యం వ్యాపారుల నుండి 700 కోట్ల రూపాయలు వసూలు చేసి మహారాష్ట్ర ఎన్నికల్లో పంచుతున్నారు – ప్రధాని మోడీ…
