వడ్లు కొనాలని రోడ్డెక్కిన నల్గొండ రైతులు

భారత్ న్యూస్ హైదరాబాద్….వడ్లు కొనాలని రోడ్డెక్కిన నల్గొండ రైతులు నల్గొండలో ఇద్దరు మంత్రులున్నా రైతులను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం. సన్న ధాన్యం క్వింటాకు రూ.400 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తున్న మిల్లర్స్. ప్రభుత్వం వడ్లు కొనడం లేదు.. ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకొని…

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలను వెన్నుపోటు పొడిచింది.

భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలను వెన్నుపోటు పొడిచింది. బీసీ సబ్ ప్లాన్, 42% రిజర్వేషన్లు, లక్ష కోట్లు అని మోసం చేశారు.. బీసీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నేరవేర్చలేదు – కేటీఆర్

నిన్న మహారాష్ట్రలో రూ. 500 బోనస్ ఇస్తున్న అని రేవంత్ రెడ్డి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు

..భారత్ న్యూస్ హైదరాబాద్….నిన్న మహారాష్ట్రలో రూ. 500 బోనస్ ఇస్తున్న అని రేవంత్ రెడ్డి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు రూ.500 బోనస్ ఒక్కరికి ఇచ్చినట్టు చూపిస్తే మేము అందరం రాజీనామా చేస్తాము – కేటీఆర్…

రేవంత్ రెడ్డి నేతన్నలకు, పద్మశాలి సోదరులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు.

..భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి నేతన్నలకు, పద్మశాలి సోదరులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. నిన్న చేనేత పనులు చేసుకునే భార్య, భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు – కేటీఆర్…

బ్రేకింగ్;కేజీహెచ్ లో ఆశ్చర్యకరమైన ఘటనశిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ప్రకటించిన వైద్యులు…

..భారత్ న్యూస్ అమరావతి..విశాఖ: బ్రేకింగ్; కేజీహెచ్ లో ఆశ్చర్యకరమైన ఘటన ⁠ శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ప్రకటించిన వైద్యులు… కేజీహెచ్ లో విగతజీవిగా జన్మించిన శిశువు లో ఎనిమిది గంటల తర్వాత చలనం ⁠ శుక్రవారం రాత్రి 9 గంటలకి…

నారాయణ్‌పేట్ – కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్

భారత్ న్యూస్ హైదరాబాద్….నారాయణ్‌పేట్ – కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్‌కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలను పారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. “తెలంగాణ వచ్చి పదేళ్లవుతున్నా పాలమూరు నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ…

ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజు సస్పెండ్

అమరావతి : .భారత్ న్యూస్ అమరావతి..ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజు సస్పెండ్ అమరావతి : ఏపీలో గవర్నర్ ఆదేశాలతో అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజును అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్…

కారు బోల్తా ఇద్దరు యువకుల మృతి..

..భారత్ న్యూస్ హైదరాబాద్….కారు బోల్తా ఇద్దరు యువకుల మృతి.. ముచ్చర్ల గేటు సమీపంలో ఘటన.. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో హైదారాబాద్ పాత బస్తీకి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. హైదరాబాద్…

గన్నవరం ఎయిర్పోర్ట్ అప్డేట్:

..భారత్ న్యూస్ అమరావతి..✈️గన్నవరం ఎయిర్పోర్ట్ అప్డేట్: ➡️2025 జూన్ నాటికి కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ➡️రాష్ట్రంలో (మూలపేట ,కుప్పం దగదర్తి , తాడేపల్లిగూడెం ,అనంతపూర్ -తాడిపత్రి) 5 ఎయిర్ స్ట్రిప్ ల ఏర్పాటుకు ప్రణాళికలు…

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌

..భారత్ న్యూస్ అమరావతి..గుంటూరు: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌ మాది మంచి ప్రభుత్వమే.. కానీ మెతక ప్రభుత్వం కాదు. అధికారులపై జగన్‌ బెదిరింపులు ఆపకపోతే చర్యలు. ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం. మహిళల సంరక్షణ మా…