సజ్జల భార్గవ్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…సజ్జల భార్గవ్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవ రెడ్డిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన…

పాలమూరు బిడ్డగా సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు: సీఎం రేవంత్ రెడ్డి

…భారత్ న్యూస్ హైదరాబాద్….పాలమూరు బిడ్డగా సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు: సీఎం రేవంత్ రెడ్డి నాపై కోపం ఉంటే రాజకీయంగా కక్ష సాధించండి తప్ప ప్రాజెక్టులను అడ్డుకోవద్దు అలా చేస్తే పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని…

రేవంత్ రెడ్డి మహారాష్ట్రకి వెళ్లి అబద్దాలు ఆడుతున్నాడు

..భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి మహారాష్ట్రకి వెళ్లి అబద్దాలు ఆడుతున్నాడు వరి పంటకు బోనస్ రూ. 500 ఇస్తున్న అన్నాడు.. ఎక్కడ ఇస్తున్నాడు. రైతులకు ఇచ్చిన హామీలు సంపూర్ణంగా ఒక్కటి కూడా అమలు చేయలేదు.. మహారాష్ట్రకు వెళ్లి రేవంత్ రెడ్డి హామీలు…

మంగళగిరి-విజయవాడ బైపాస్‌లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలీ

భారత్ న్యూస్ విజయవాడ…మంగళగిరి-విజయవాడ బైపాస్‌లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న నూతన పద్మశాలీ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలీ భవన్ కు శంకుస్థాపన…

విశాఖ ఉక్కు పరిరక్షించాలని కోరుతూ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం. బీచ్ రోడ్డులో ప్రారంభం.

..భారత్ న్యూస్ అమరావతి..విశాఖ ఉక్కు పరిరక్షించాలని కోరుతూ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం. బీచ్ రోడ్డులో ప్రారంభం.

పాలమూరు జిల్లాలో ప్రతి మారుమూల పల్లెకు బీటీ రోడ్లు ఉండాలి.

.భారత్ న్యూస్ హైదరాబాద్….పాలమూరు జిల్లాలో ప్రతి మారుమూల పల్లెకు బీటీ రోడ్లు ఉండాలి.. అదేశాలిస్తున్న అంచనాలు ఖరారు చేయండి. — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ధరూర్ కెనాల్ వద్ద రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి..

…భారత్ న్యూస్ హైదరాబాద్….TG.జగిత్యాల జిల్లా : ధరూర్ కెనాల్ వద్ద రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి.. వివాహ వేడుకలో విషాదం, జనగాం జిల్లాలో వివాహ రిసెప్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం.. మరో 5 నిమిషాల్లో తమ…

కాంగ్రెస్ వాళ్లని వదిలిపెట్టం.

..భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ వాళ్లని వదిలిపెట్టం. పొంగులేటికి బాంబులు శాఖ మంత్రి పదవి ఇవ్వాలి.. ఏమైనా అంటే బాంబులు అని అంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పీకిందని విజయోత్సవాలు చేస్తున్నారు – కేటీఆర్…

అరకొరగా కుటుంబ సర్వే ఫారాలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….అరకొరగా కుటుంబ సర్వే ఫారాలు కరీంనగర్ మండలంలో 10,434 కుటుంబాలను గుర్తించగా, కేవలం 1000 ఫారాలు మాత్రమే సరఫరా. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 18 ఫారాలు మాత్రమే పంపిణీ.. సరిపడని ఫారాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఎన్యుమరేటర్లు…

మల్లారెడ్డి ఆసుపత్రిలో రౌడీలా గస్తీ.!

..భారత్ న్యూస్ హైదరాబాద్….మల్లారెడ్డి ఆసుపత్రిలో రౌడీలా గస్తీ.! వైద్యం వికటించి యువతి మృతి ఆసుపత్రి ఎదుట కుటుంబీకుల ధర్నా న్యూస్ కవర్ చేస్తున్న ఛానెల్ స్టాఫర్, కెమెరామెన్ పై దాడి సురారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు శనార్తి తెలంగాణ, కుత్బుల్లాపూర్…