విద్యా శాఖను ఎందుకు తీసుకుంటున్నావ్ ? అనేక సవాళ్ళు ఉంటాయని అనేక

భారత్ న్యూస్ విజయవాడ…విద్యా శాఖను ఎందుకు తీసుకుంటున్నావ్ ? అనేక సవాళ్ళు ఉంటాయని అనేక మంది సలహాలు ఇచ్చారు. వారికి నేను ఒకటే చెప్పా…దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంటున్నా, ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని దేశంలోనే టాప్ లో పెడతానని వారికి…

మహిళలపై నీచమైన పోస్ట్ లు పెట్టే విష సంస్కృతికి శ్రీకారం చుట్టింది టీడీపీ పార్టీ

భారత్ న్యూస్ విశాఖపట్నం..మహిళలపై నీచమైన పోస్ట్ లు పెట్టే విష సంస్కృతికి శ్రీకారం చుట్టింది టీడీపీ పార్టీ మాజీ సీఎం జగన్ భార్య, ఆయన ఇద్దరు కుమార్తెలతో పాటు, నా భార్యపై TDP సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న అనుచిత పోస్టులు…

ఆధార్ కార్డుతో ఏం అవసరం..?కులగణన సర్వేకి ఇన్ని ప్రశ్నలా..?ఆస్తులు, ఆదాయాల వివరాలు ఎందుకు అడుగుతున్నారు..

ఆస్తులు, ఆదాయాల వివరాలు ఎందుకు అడుగుతున్నారు..? కులగణన సర్వేకి ఇన్ని ప్రశ్నలా..? …భారత్ న్యూస్ హైదరాబాద్….ఆధార్ కార్డుతో ఏం అవసరం..? ఆస్తులు, ఆదాయాల వివరాలు ఎందుకు అడుగుతున్నారు..? కులగణన సర్వేకి ఇన్ని ప్రశ్నలా..? కులగణన పూర్తిగా జరగకుండా, బీసీలకు 42% రిజర్వేషన్…

ప్రభుత్వం వచ్చి ఐదునెలలు అవుతోంది.. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు అవ్వడం లేదని ప్రభుత్వాన్ని అడగడం తప్పా?

-మార్గాని భరత్ గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి భారత్ న్యూస్ విజయవాడ..ప్రభుత్వం వచ్చి ఐదునెలలు అవుతోంది.. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు అవ్వడం లేదని ప్రభుత్వాన్ని అడగడం తప్పా? -మార్గాని భరత్ గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి

భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు-IFFI కి ముహూర్తం ఖరారైంది.

భారత్ న్యూస్ విజయవాడ…భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు-IFFI కి ముహూర్తం ఖరారైంది. గోవా వేదికగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలను.. ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ -NFDC…

భారత ప్రధాన న్యాయమూర్తి-CJI గా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు.

భారత్ న్యూస్ విజయవాడ…భారత ప్రధాన న్యాయమూర్తి-CJI గా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌,…

తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ ఈ రోజు విడుదలైంది.

.భారత్ న్యూస్ అమరావతి..తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ ఈ రోజు విడుదలైంది. ఈ ఎన్నికకు సంబంధించి వచ్చేనెల 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ నిర్వాహణకు అధికారులు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీలో బడ్జెట్.. ఏ ఏ శాఖకు ఎంత కేటాయింపు.!?

భారత్ న్యూస్ అమరావతి..𖥔 ఏపీలో బడ్జెట్.. ఏ ఏ శాఖకు ఎంత కేటాయింపు.!? అమరావతి : అనంతపురం ఏపీలో 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు.. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743…

అమెరికాలో అక్రమ వలసదారులపై డోనాల్డ్ ట్రంప్ దూకుడు.

భారత్ న్యూస్ విజయవాడ…అమెరికాలో అక్రమ వలసదారులపై డోనాల్డ్ ట్రంప్ దూకుడు.. పదవీ బాధ్యతలు చేపట్టగానే వలసలపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం.. వలసదారులను తరమికొట్టేందుకు నేషనల్ ఎమర్జెన్సీ విధించనున్న ట్రంప్.. అవసరమైతే ఆర్మీని రంగంలోకి దింపనున్న ట్రంప్.. దేశంలో అక్రమ వలసలపై ఫోకస్…

అర్హులైన రైతులందరికీ వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది …

భారత్ న్యూస్ విశాఖపట్నం.అర్హులైన రైతులందరికీ వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది …