వర్రా రవీందర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు..

..భారత్ న్యూస్ అమరావతి..వర్రా రవీందర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. కడప: అసభ్యకర పోస్టుల కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌ రెడ్డితోపాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.. సీకేదిన్నె నుంచి ప్రత్యేక వాహనంలో…

వర్రా అసభ్యకర పోస్టులు.. తాడేపల్లి కార్యాలయం నుంచే: డీఐజీ ప్రవీణ్‌..

భారత్ న్యూస్ విజయవాడ…వర్రా అసభ్యకర పోస్టులు.. తాడేపల్లి కార్యాలయం నుంచే: డీఐజీ ప్రవీణ్‌.. కడప: సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), హోం మంత్రి అనిత తదితరులపై అసభ్యకర పోస్టుల కేసులో నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా…

టాటా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌‌తో సీఎం చంద్రబాబు భేటీ

.భారత్ న్యూస్ అమరావతి..టాటా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌‌తో సీఎం చంద్రబాబు భేటీ టాటా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌‌తో సీఎం చంద్రబాబు భేటీటాటా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన…

రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్

.భారత్ న్యూస్ అమరావతి..రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ప్రముఖ డాక్టర్ ప్రీతీ చల్లాను పెళ్లి చేసుకున్న క్రిష్…

విద్యా శాఖను ఎందుకు తీసుకుంటున్నావ్ ? అనేక సవాళ్ళు ఉంటాయని అనేక

భారత్ న్యూస్ విజయవాడ…విద్యా శాఖను ఎందుకు తీసుకుంటున్నావ్ ? అనేక సవాళ్ళు ఉంటాయని అనేక మంది సలహాలు ఇచ్చారు. వారికి నేను ఒకటే చెప్పా…దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంటున్నా, ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని దేశంలోనే టాప్ లో పెడతానని వారికి…

మహిళలపై నీచమైన పోస్ట్ లు పెట్టే విష సంస్కృతికి శ్రీకారం చుట్టింది టీడీపీ పార్టీ

భారత్ న్యూస్ విశాఖపట్నం..మహిళలపై నీచమైన పోస్ట్ లు పెట్టే విష సంస్కృతికి శ్రీకారం చుట్టింది టీడీపీ పార్టీ మాజీ సీఎం జగన్ భార్య, ఆయన ఇద్దరు కుమార్తెలతో పాటు, నా భార్యపై TDP సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న అనుచిత పోస్టులు…

ఆధార్ కార్డుతో ఏం అవసరం..?కులగణన సర్వేకి ఇన్ని ప్రశ్నలా..?ఆస్తులు, ఆదాయాల వివరాలు ఎందుకు అడుగుతున్నారు..

ఆస్తులు, ఆదాయాల వివరాలు ఎందుకు అడుగుతున్నారు..? కులగణన సర్వేకి ఇన్ని ప్రశ్నలా..? …భారత్ న్యూస్ హైదరాబాద్….ఆధార్ కార్డుతో ఏం అవసరం..? ఆస్తులు, ఆదాయాల వివరాలు ఎందుకు అడుగుతున్నారు..? కులగణన సర్వేకి ఇన్ని ప్రశ్నలా..? కులగణన పూర్తిగా జరగకుండా, బీసీలకు 42% రిజర్వేషన్…

ప్రభుత్వం వచ్చి ఐదునెలలు అవుతోంది.. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు అవ్వడం లేదని ప్రభుత్వాన్ని అడగడం తప్పా?

-మార్గాని భరత్ గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి భారత్ న్యూస్ విజయవాడ..ప్రభుత్వం వచ్చి ఐదునెలలు అవుతోంది.. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు అవ్వడం లేదని ప్రభుత్వాన్ని అడగడం తప్పా? -మార్గాని భరత్ గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి