పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు…

భారత్ న్యూస్ విజయవాడ…పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు… ట్రాక్‌పై ప‌డిపోయిన 12 బోగీలు.. 300 మీట‌ర్ల మేర ధ్వంస‌మైన ట్రాక్‌. నేటి రాత్రిలోపు ట్రాక్‌ను పున‌రుద్ధ‌రించే అవ‌కాశం ప‌లు రైళ్ళు ర‌ద్దు.. ప‌లు రైళ్ళు దారి…

ఉమ్మడి జిల్లాలో అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ. 4,32,000/- ఆర్థిక సాయం

భారత్ న్యూస్ విజయవాడ…ఉమ్మడి జిల్లాలో అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ. 4,32,000/- ఆర్థిక సాయం జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా చెక్కు అందజేత వితరణగా ఒక్క రోజు వేతనాన్ని అందజేసిన ఉమ్మడి జిల్లా హోంగార్డులకు అభినందనలు తెలియజేసిన…

విశాఖ మధురవాడలో నకిలి పోలీస్ హల్ చల్..

భారత్ న్యూస్ విశాఖపట్నం,,విశాఖ:. విశాఖ మధురవాడలో నకిలి పోలీస్ హల్ చల్.. పోలీస్ దుస్తులు ధరించుకొని అనుమానితుడిగా కనిపించిన వంతల సంతోష్ (32) ని అదుపులోకి తీసుకున్న పిఎం పాలెం క్రైం పోలిసులు..అతని వద్ద నుంచి ఒక బైక్, సెల్ ఫోన్…

చంద్రబాబు నాయుడు గారు .. ప్రజలకు సూపర్‌సిక్స్‌ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…చంద్రబాబు నాయుడు గారు .. ప్రజలకు సూపర్‌సిక్స్‌ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా? ఆడ‌బిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన‌ ప్ర‌తి మ‌హిళకు నెల‌కు…

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చెసిన ఉండి MLA కనుమూరు రఘురామకృష్ణరాజు.

భారత్ న్యూస్ విజయవాడ…AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చెసిన ఉండి MLA కనుమూరు రఘురామకృష్ణరాజు. NDA కూటమికి చెందిన పార్టీల నేతలు ఆయన తరఫున అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్కు నామినేషన్ పత్రాలు అందించారు.

త్వరలో హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య: ప్రధాని మోదీ..

…భారత్ న్యూస్ హైదరాబాద్….త్వరలో హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య: ప్రధాని మోదీ.. లఖ్‌నవూ: త్వరలోనే హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా…

రైల్వే డి.ఆర్.యు.సి.సి మెంబర్ గా డాక్టర్ సాకం కృష్ణమూర్తి

రైల్వే డి.ఆర్.యు.సి.సి మెంబర్ గా డాక్టర్ సాకం కృష్ణమూర్తి పాకాల (భారత్ న్యూస్) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వరదప్పనాయుడుపేట నివాసి డాక్టర్ సాకం కృష్ణమూర్తిని రైల్వే డి.ఆర్.యు.సి.సి మెంబర్ గా బుధవారం ఎన్నుకున్నారు.రియల్స్ స్వచ్ఛంద సంస్థ,ప్రధాన కార్యదర్శి…

వైద్యవృత్తి చేస్తూ,పేదల సేవలలో లో ముందుంటున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి

ఏలూరు జిల్లా ముదినేపల్లి::::14\11\2024:::(భారత్ న్యూస్) ::::: వైద్యవృత్తి చేస్తూ,పేదల సేవలలో లో ముందుంటున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి,,డాక్టర్అంబుల మనోజ్ కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన తాపీ కూలీ చేస్తు జీవనం సాగిస్తూ జీవిస్తున్న శివ నాగ ప్రసాద్ నిరుపేద కుటుంబీకుడికి…

సులభతరంగా శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు

సులభతరంగా శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ ప్రారంభించిన టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమల( భారత్ న్యూస్ ) తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను…

శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం

శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం మాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనం తిరుమల (భారత్ న్యూస్ )కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో బుధవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది.…