ఆర్టీసీ బస్సులకు కనీసం ఫాస్టాగ్ రీఛార్జ్ చేయట్లేదు,
..భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్టీసీ బస్సులకు కనీసం ఫాస్టాగ్ రీఛార్జ్ చేయట్లేదు ఫాస్టాగ్లో డబ్బులు లేక టోల్ ప్లాజా వద్ద నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు అలంపూర్ – పుల్లూరు టోల్ ప్లాజాలో గద్వాల ఆర్టీసీ డిపో బస్సులకు చెందిన ఫాస్టాగ్ పనిచేయలేదు. దీంతో…
తిరుమలకు చేరుకున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్
భారత్ న్యూస్ విజయవాడ…తిరుమలకు చేరుకున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కుటుంబ సమేతంగా రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న అరవింద్ కేజ్రివాల్. అరవింద్ కేజ్రివాల్ తిరుమలను దర్శించుకోవడం ఇదే తొలిసారి…
సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడి అర్ధనగ్న ప్రదర్శన
.భారత్ న్యూస్ హైదరాబాద్….సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడి అర్ధనగ్న ప్రదర్శన నాగర్ కర్నూల్ ఏమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇద్దరు సొంత కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడి…
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు రెస్టారెంట్లను తనిఖీ చేసిన మేయర్
.భారత్ న్యూస్ హైదరాబాద్….గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు రెస్టారెంట్లను తనిఖీ చేసిన మేయర్ మొఘల్ రెస్టారెంట్, డైన్ హిల్ మండి రెస్టారెంట్లలో కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తింపు పాడైపోయిన మాంసాన్ని ఫ్రిజ్లలో నిల్వ చేసిన రెస్టారెంట్ నిర్వాహకులు హోటళ్ళ నిర్వహణ తీరుపై…
US Visa: హైదరాబాద్ యూఎస్ వీసా అప్లికెంట్లకు షాకింగ్ న్యూస్.. ట్రంప్ గేమ్ మెుదలైందిగా!
భారత్ న్యూస్ విజయవాడ…US Visa: హైదరాబాద్ యూఎస్ వీసా అప్లికెంట్లకు షాకింగ్ న్యూస్.. ట్రంప్ గేమ్ మెుదలైందిగా! అమెరికాలో ట్రంప్ గెలిచిన నాటి నుంచి ఇండియన్స్ లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్రీన్ కార్డ్ హోల్డర్లకు పుట్టే పిల్లల పౌరసత్వం విషయంలో…
బ్రేకింగ్ న్యూస్,పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్
పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ .భారత్ న్యూస్ హైదరాబాద్…బ్రేకింగ్ న్యూస్ పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ కోర్టు కాసేపట్లో జైలుకు తరలించనున్న పోలీసులు.
తూర్పుగోదావరి జిల్లా ASP గా బాధ్యతలు చేపట్టిన NBM. మురళీ కృష్ణ..
భారత్ న్యూస్ విజయవాడ…తూర్పుగోదావరి జిల్లా ASP గా బాధ్యతలు చేపట్టిన NBM. మురళీ కృష్ణ..
ఏసీబీ కి చిక్కిన మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్
..భారత్ న్యూస్ హైదరాబాద్…ఏసీబీ కి చిక్కిన మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ ఫిర్యాదుదారునికి సంబందించిన ఆర్డర్లను క్రమబద్ధీకరించడానికి,వరంగల్ లో గల పురపాలక పరిపాలనా ప్రాంతీయ సంచాలకుల నుండి అనుమతులు పొందడం కోసం, అధికారిక సహాయం అందించడానికి ఫిర్యాదిదారుని నుండి 15 వేలు లంచం…
గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా కలెక్టర్ బి.ఎమ్.సంతోష్
జిల్లా కలెక్టర్ బి.ఎమ్.సంతోష్ ..భారత్ న్యూస్ హైదరాబాద్….గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి.ఎమ్.సంతోష్ గద్వాల నవంబర్ 13 నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి విజయవంతం…
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
…భారత్ న్యూస్ హైదరాబాద్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన కేటీఆర్ పేద రైతులు…
