శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం

శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం మాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనం తిరుమల (భారత్ న్యూస్ )కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో బుధవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది.…

Hyderabad: హోటళ్లలో అధికారులు తనిఖీలు.. విస్తుపోయే నిజాలు..

..భారత్ న్యూస్ హైదరాబాద్…Hyderabad: హోటళ్లలో అధికారులు తనిఖీలు.. విస్తుపోయే నిజాలు.. హైదరాబాద్ : నగరంలో దాదాపుగా ప్రతి ఒక్కరిది ఉరుకులు పరుగుల జీవితమే. దీంతో చాలా మందికి ఇంట్లో వండుకు తినే తిరికా.. సమయం ఉండడం లేదు. ఆ క్రమంలో హోటళ్లు,…

Lokesh: మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ క్లారిటీ..

..భారత్ న్యూస్ అమరావతి..Lokesh: మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ క్లారిటీ.. అమరావతి : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు..…

వైకాపా పాలనలో ఆర్థిక వ్యవహారాలపై కాగ్‌ నివేదిక

భారత్ న్యూస్ విజయవాడ…వైకాపా పాలనలో ఆర్థిక వ్యవహారాలపై కాగ్‌ నివేదిక అమరావతి: వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక వ్యవహారాలను కాగ్‌ నివేదిక బయటపెట్టింది. 2023-24లో రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని పేర్కొంది.. రూపాయిలో 30 పైసలు రుణాల…

డి.ఆర్.డి.ఎల్ ను సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

…భారత్ న్యూస్ హైదరాబాద్….డి.ఆర్.డి.ఎల్ ను సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) హైద‌రాబాద్ : స్టాండింగ్ క‌మిటీ ఆన్ డిఫెన్స్ స్ట‌డీ టూర్ లో భాగంగా స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మ‌న్ రాధ మోహ‌న్ సింగ్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ స‌భ్యుల‌తో…

.భారత్ న్యూస్ అమరావతి..డిప్యూటీ స్పీకర్‌ పదవికి నామినేషన్‌ వేసిన రఘురామకృష్ణరాజు.. అమరావతి: ఎన్డీయే కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (Raghuramakrishnaraju) బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు.. రఘురామతో పాటు మంత్రులు నారా లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌,…

జార్ఖండ్‌ తొలి దశకు సర్వం సిద్ధం..

…భారత్ న్యూస్ హైదరాబాద్….జార్ఖండ్‌ తొలి దశకు సర్వం సిద్ధం.. 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న పోలింగ్‌.. రాంచీ: జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధంచేశారు.. తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది.…

నటి శ్రీరెడ్డిపై బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.

..భారత్ న్యూస్ అమరావతి..నటి శ్రీరెడ్డిపై బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనితలపై సోష‌ల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని సీఐకి ఫిర్యాదు చేసిన టీడీపీ రాష్ట్ర మ‌హిళా కార్య‌ద‌ర్శి మ‌జ్జి ప‌ద్మ‌ బీఎన్ఎస్‌ సెక్షన్లు 196, 353,…

కొండగల్లో పెడుతున్న Maxbien ఫార్మా కంపెనీ రేవంత్ రెడ్డి సొంత అల్లుడు సత్యనారాయణ రెడ్డిది

భారత్ న్యూస్ హైదరాబాద్….కొండగల్లో పెడుతున్న Maxbien ఫార్మా కంపెనీ రేవంత్ రెడ్డి సొంత అల్లుడు సత్యనారాయణ రెడ్డిది Maxbien ఫార్మా కంపెనీ విస్తరణ కోసం ఇదంతా చేస్తున్నారు సహృదయ హెల్త్ కేర్ డైరెక్టర్ అన్నం శరత్ అనే అతను సత్యనారాయణ రెడ్డి…

యువకుడి సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం

భారత్ న్యూస్ విజయవాడ…యువకుడి సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం. రైలు పట్టాలపై పడుకుని వీడియో తీసుకున్న నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన షేక్ మదార్ వలీ అనే యువకుడు నరసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామక్రిష్ణ, బాబు అనే కానిస్టేబుల్…