Viveka Case: ఎంపీ అవినాష్కు సుప్రీం నోటీసులు
భారత్ న్యూస్ విజయవాడ..Viveka Case: ఎంపీ అవినాష్కు సుప్రీం నోటీసులు ఢిల్లీ : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి (YSRCP MP Avinash Reddy) సుప్రీం కోర్టు (Supreme Court)…
ఈనెల 21న దక్షిణ అండమాన్పై ఉపరితల ఆవర్తనం
భారత్ న్యూస్ విజయవాడ…ఈనెల 21న దక్షిణ అండమాన్పై ఉపరితల ఆవర్తనం 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం ఏపీలో వర్షాలు కురిసే అవకాశం-ఐఎండీ
భారత్ -పాకిస్తాన్ సముద్ర సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ సముద్ర భద్రతా సంస్థ
భారత్ న్యూస్ విశాఖపట్నం..భారత్ -పాకిస్తాన్ సముద్ర సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ సముద్ర భద్రతా సంస్థ (PMSA) నౌక ద్వారా పట్టుబడిన ఏడుగురు భారతీయ మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) నౌక ఆదివారం రక్షించింది.
జీవో 16ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు.
భారత్ న్యూస్ హైదరాబాద్…జీవో 16ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమన్న హైకోర్టు. జీవో 16 ద్వారా వేలాది మందిని రెగ్యులరైజ్ చేసిన గత BRS ప్రభుత్వం. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు…
తమిళనాడులో మళ్లీ హిందీ భాష వివాదం
భారత్ న్యూస్ విజయవాడ…తమిళనాడులో మళ్లీ హిందీ భాష వివాదం హిందీలో LIC వెబ్సైట్ తేవడంపై స్టాలిన్ ఆగ్రహం వెబ్సైట్లో ప్రాంతీయ భాషల్ని తొలగించడం అన్యాయం వెబ్సైట్లో ఇంగ్లీష్ను ఎంచుకునేందుకు కూడా.. ఆప్షన్ హిందీలో ఉండటంపై మండిపడ్డ సీఎం స్టాలిన్ హిందీని బలవంతంగారుద్దే…
స్కూల్కు ఆలస్యంగా వస్తున్నారని విద్యార్థినుల జట్టు కత్తిరించిన హాస్టల్ ఇన్ఛార్జ్
భారత్ న్యూస్ విశాఖపట్నం..స్కూల్కు ఆలస్యంగా వస్తున్నారని విద్యార్థినుల జట్టు కత్తిరించిన హాస్టల్ ఇన్ఛార్జ్ విశాఖపట్నం జిల్లా జి.మాడుగల కేంద్రంలోని కేజీబీవీలో చోటు చేసుకున్న ఘటన పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారని 15 మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించిన హాస్టల్ ఇన్ఛార్జ్ ప్రసన్న కుమారి…
బ్యాంకులు తాము ఇచ్చిన రుణాల వసూళ్లు ఎలా ఉంటున్నాయో జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.
భారత్ న్యూస్ విజయవాడ…బ్యాంకులు తాము ఇచ్చిన రుణాల వసూళ్లు ఎలా ఉంటున్నాయో జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.
కొత్త మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం కుట్రప్రైవేటీకరణ కోసమే అడ్మిషన్లు వద్దన్నారు:మాజీ మంత్రి విడదల రజని ఫైర్
భారత్ న్యూస్ విశాఖపట్నం..కొత్త మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం కుట్రప్రైవేటీకరణ కోసమే అడ్మిషన్లు వద్దన్నారు:మాజీ మంత్రి విడదల రజని ఫైర్ గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజని. కొత్త మెడికల్ కాలేజీల భూములపై కన్నేశారుకాసుల కక్కుర్తితో పిల్లల…
వైయస్ఆర్సీపీ మహిళా నేతలపై అసభ్యకర పోస్టుల పెట్టిన వారి వివరాల్ని
భారత్ న్యూస్ విజయవాడ…వైయస్ఆర్సీపీ మహిళా నేతలపై అసభ్యకర పోస్టుల పెట్టిన వారి వివరాల్ని మేము చూపించాం.. వారిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? టీడీపీ వైఖరే అంత.. చెప్పేది ఒకటి.. చేసేదొకటి -శ్యామల గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి
నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ 20 ఉపగ్రహం..
భారత్ న్యూస్ విశాఖపట్నం.నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ 20 ఉపగ్రహం.. అమెరికాలో ఫ్లోరిడా కేప్ కెనావెరల్ నుంచి ప్రయోగం.. జీశాట్ – 20ని నింగిలోకి మోసుకెళ్లిన స్పేస్ఎక్స్ రాకెట్ ఫాల్కన్.. వాణిజ్యపరంగా ఇస్రో, స్పేస్ ఎక్స్ మధ్య తొలి ప్రయోగం.. మారుమూల ప్రాంతాలకు…
