స్కూల్‌కు ఆలస్యంగా వస్తున్నారని విద్యార్థినుల జట్టు కత్తిరించిన హాస్టల్ ఇన్ఛార్జ్

భారత్ న్యూస్ విశాఖపట్నం..స్కూల్‌కు ఆలస్యంగా వస్తున్నారని విద్యార్థినుల జట్టు కత్తిరించిన హాస్టల్ ఇన్ఛార్జ్ విశాఖపట్నం జిల్లా జి.మాడుగల కేంద్రంలోని కేజీబీవీలో చోటు చేసుకున్న ఘటన పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారని 15 మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించిన హాస్టల్ ఇన్ఛార్జ్ ప్రసన్న కుమారి…

బ్యాంకులు తాము ఇచ్చిన రుణాల వసూళ్లు ఎలా ఉంటున్నాయో జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సూచించారు.

భారత్ న్యూస్ విజయవాడ…బ్యాంకులు తాము ఇచ్చిన రుణాల వసూళ్లు ఎలా ఉంటున్నాయో జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సూచించారు.

కొత్త మెడికల్‌ కాలేజీలపై ప్రభుత్వం కుట్రప్రైవేటీకరణ కోసమే అడ్మిషన్లు వద్దన్నారు:మాజీ మంత్రి విడదల రజని ఫైర్‌

భారత్ న్యూస్ విశాఖపట్నం..కొత్త మెడికల్‌ కాలేజీలపై ప్రభుత్వం కుట్రప్రైవేటీకరణ కోసమే అడ్మిషన్లు వద్దన్నారు:మాజీ మంత్రి విడదల రజని ఫైర్‌ గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజని. కొత్త మెడికల్‌ కాలేజీల భూములపై కన్నేశారుకాసుల కక్కుర్తితో పిల్లల…

వైయస్‌ఆర్‌సీపీ మహిళా నేతలపై అసభ్యకర పోస్టుల పెట్టిన వారి వివరాల్ని

భారత్ న్యూస్ విజయవాడ…వైయస్‌ఆర్‌సీపీ మహిళా నేతలపై అసభ్యకర పోస్టుల పెట్టిన వారి వివరాల్ని మేము చూపించాం.. వారిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? టీడీపీ వైఖరే అంత.. చెప్పేది ఒకటి.. చేసేదొకటి -శ్యామల గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి

నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ 20 ఉపగ్రహం..

భారత్ న్యూస్ విశాఖపట్నం.నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ 20 ఉపగ్రహం.. అమెరికాలో ఫ్లోరిడా కేప్‌ కెనావెరల్‌ నుంచి ప్రయోగం.. జీశాట్ – 20ని నింగిలోకి మోసుకెళ్లిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ఫాల్కన్‌.. వాణిజ్యపరంగా ఇస్రో, స్పేస్‌ ఎక్స్‌ మధ్య తొలి ప్రయోగం.. మారుమూల ప్రాంతాలకు…

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలపై చర్చ ఉద్యోగుల బదిలీపై కసరత్తు జరుగుతోంది-పయ్యావుల ఏపీకిచెందిన 1,942మంది తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తి తెలంగాణకు చెందిన 1447 మంది ఏపీకి వచ్చేందుకు సుముఖత ఉద్యోగుల వన్…

Cold Wave: పెరుగుతున్న చలి తీవ్రత..!

..భారత్ న్యూస్ హైదరాబాద్….Cold Wave: పెరుగుతున్న చలి తీవ్రత..!! నవంబరు 19: రాష్ట్రంలో చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి ప్రభావం ఎక్కువవుతోంది.సోమవారం సైతం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 12.0డిగ్రీల అత్యల్ప…

కాగ్ చీఫ్‌గా తెలుగు అధికారి కే.సంజయ్ మూర్తి నియామకం

భారత్ న్యూస్ విజయవాడ…కాగ్ చీఫ్‌గా తెలుగు అధికారి కే.సంజయ్ మూర్తి నియామకం సంజయ్ మూర్తి నియామకంపై నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ 1989 బ్యాచ్ ఐఏఎస్ సంజయ్ మూర్తిని కాగ్ చీఫ్‌గా నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమలాపురంకు…

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

భారత్ న్యూస్ విజయవాడ…మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం ముంబయి, రాంచీ: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. నేడు మహారాష్ట్రలో ఒకే విడతలో భాగంగా మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.. మరోవైపు ఝార్ఖండ్‌లో రెండో విడతలో…

నేడే ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్‌..

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…నేడే ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్‌.. అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద…