Author: Uday Shankar Sharma

చిరుతపులి కూన రోడ్డు ప్రమాదంలో మృతి

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..నాగర్ కర్నూలు జిల్లా…. చిరుతపులి కూన రోడ్డు ప్రమాదంలో మృతి రేపు ఉదయం పశువైద్యాధికారులు, NTCA ప్రతినిధి సమక్షంలో పోస్ట్‌మార్టం.. మన్ననూర్–శ్రీశైలం హైవేపై రోడ్డు ప్రమాదంలో చిరుతపులి కూన మృతి అమ్రాబాద్ డివిజన్‌లోని మన్ననూర్ రేంజ్ పరిధిలో…

రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదికరాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..Written by రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదికరాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి ధర్నా, 29 ఆగస్ట్, ఇందిరా పార్క్ వద్ద, హైదరాబాద్. ఉదయం 10 గం. నుండి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా ! ప్రభుత్వాలు…

మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాల‌క శాస‌న‌ముల మూడ‌వ స‌వ‌ర‌ణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ఈ బిల్లును మంత్రి నారాయ‌ణ ప్రవేశపెట్టారు. స్వ‌ల్ప చ‌ర్చ త‌ర్వాత దీనికి…

సర్వభయ నివారణ సర్వజయ శ్రీమారుతి స్తోత్రం………

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..సర్వభయ నివారణ సర్వజయ శ్రీమారుతి స్తోత్రం…………..!! మొదటి అక్షరాలన్నీ కలిపితే” ఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బాలయ స్వాహా ”అని రావటం ఇందులో ప్రత్యేకత గమనించండి.ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతేనమస్తే రామ దూతాయ…

రామ నామ మంత్ర మహిమ…

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..రామ నామ మంత్ర మహిమ……….!!​భగవంతుని నామాన్ని ఎన్నిసార్లు జపించినా తనివి తీరదు. అందుకే వేలాది నామాలతో స్తుతించినా, వాటి సారాంశాన్ని ఒకే నామంలో పొందాలని పార్వతీదేవి పరమేశ్వరుడిని కోరినప్పుడు, ఆయన ఈ మహత్తరమైన శ్లోకాన్ని ఉపదేశించారు. ​శ్రీరామ…

బిజెపి నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.బిజెపి నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన ఆగస్టు 17, 2026,న్యూఢిల్లీ : బిజెపి తన నూతన జాతీయ కార్యవర్గ బృందాన్ని సోమవారం ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ప్రకటించిన ఈ కొత్త…

నిర్మించిన ఏడాదిలోనే కొట్టుకుపోయిన రాజీవ్ లింక్ కెనాల్ సైడ్ బర్మ్‌లు…..

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..నిర్మించిన ఏడాదిలోనే కొట్టుకుపోయిన రాజీవ్ లింక్ కెనాల్ సైడ్ బర్మ్‌లు….. 3 రోజుల్లోనే రెండుసార్లు కొట్టుకుపోయిన సైడ్ బర్మ్‌లు ఖమ్మం జిల్లా వినోభానగర్‌లో సీతారామ ప్రాజెక్టులోని రాజీవ్ లింక్ కెనాల్ సైడ్ గోడలను రూ.80 కోట్లతో గతేడాది…

జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీ కోసం” కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీ కోసం” కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., క్రైమ్ న్యూస్ కృష్ణా : జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “మీ కోసం” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ…

ఎస్పీ గారు విద్యార్థినులతో మాట్లాడుతూ..

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఎస్పీ గారు విద్యార్థినులతో మాట్లాడుతూ.. ▪️తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలంటే ముందుగా మనం ఉన్నతంగా ఎదగాలి. అందుకు చదువే ప్రధాన మార్గం” అని సూచించారు. చదువుపై దృష్టి కేంద్రీకరిస్తే ఇతర వ్యాపకాల ప్రభావం మనపై ఉండదని, తల్లిదండ్రులను భవిష్యత్తులో…

ఏపీలో అత్యవసర సేవలు బహిష్కరించనున్న జూనియర్ డాక్టర్లు

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి.ఆంధ్రప్రదేశ్ ఏపీలో అత్యవసర సేవలు బహిష్కరించనున్న జూనియర్ డాక్టర్లు స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా సాధారణ విధులను బహిష్కరిస్తున్న ఏపీ జూనియర్ డాక్టర్లు.. అత్యవసర సేవలను కూడా బంద్ చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం…