Author: Uday Shankar Sharma

కార్పొరేట్​కు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు నిర్వహిస్తాం: సీఎం రేవంత్

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కార్పొరేట్​కు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు నిర్వహిస్తాం: సీఎం రేవంత్ Ammiraju Udaya Shankar.sharma News Editor…T.G : కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టిమ్స్‌కు వచ్చే రోగులకు…

అందరికీ గమనిక: SADAREM Slot Booking సేవల్లో చేసిన కొత్త మార్పులు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..అందరికీ గమనిక: SADAREM Slot Booking సేవల్లో చేసిన కొత్త మార్పులు ఇంతకుముందు వరకు SADAREM Slot Booking ప్రక్రియ సచివాలయాల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా క్రింది కొత్త…

బ్యాంకుల్లో క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల విలువ రూ.1 లక్ష కోట్లు.

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.బ్యాంకుల్లో క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల విలువ రూ.1 లక్ష కోట్లు. ఆర్బీఐ ఉడ్గాం పోర్టల్ ద్వారా పొందొచ్చు దేశంలోని వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, మర్చిపోయిన, క్లెయిమ్ చేసుకోని సొమ్ము విలువ దాదాపు రూ.1 లక్ష కోట్లు…

బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దయనీయంగా పాఠశాలలు

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దయనీయంగా పాఠశాలలు దేశవ్యాప్తంగా ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ ఉద్యమం.. సీజేపీ పిలుపుతో అన్ని రాష్ర్టాల్లో విద్యార్థుల ర్యాలీలు. తరగతి గదుల నుంచి విద్యార్థులు బయటకొస్తున్నారు. తమ స్కూల్‌ గేట్ల ముందు నిలబడి…

కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటించిన బీజేపీ.. 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటించిన బీజేపీ.. 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు బీజేపీ జనరల్‌ సెక్రటరీగా స్మృతి ఇరానీ. ఉపాధ్యక్షులుగా రాంమాధవ్‌, పురందేశ్వరి, వసుంధర రాజే జాతీయ ట్రెజరర్‌గా పీయూష్‌ గోయల్.. బీజేపీ ఆర్గనైజేషన్‌ జనరల్‌…

చిరుతపులి కూన రోడ్డు ప్రమాదంలో మృతి

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..నాగర్ కర్నూలు జిల్లా…. చిరుతపులి కూన రోడ్డు ప్రమాదంలో మృతి రేపు ఉదయం పశువైద్యాధికారులు, NTCA ప్రతినిధి సమక్షంలో పోస్ట్‌మార్టం.. మన్ననూర్–శ్రీశైలం హైవేపై రోడ్డు ప్రమాదంలో చిరుతపులి కూన మృతి అమ్రాబాద్ డివిజన్‌లోని మన్ననూర్ రేంజ్ పరిధిలో…

రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదికరాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..Written by రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదికరాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి ధర్నా, 29 ఆగస్ట్, ఇందిరా పార్క్ వద్ద, హైదరాబాద్. ఉదయం 10 గం. నుండి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా ! ప్రభుత్వాలు…

మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాల‌క శాస‌న‌ముల మూడ‌వ స‌వ‌ర‌ణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ఈ బిల్లును మంత్రి నారాయ‌ణ ప్రవేశపెట్టారు. స్వ‌ల్ప చ‌ర్చ త‌ర్వాత దీనికి…

సర్వభయ నివారణ సర్వజయ శ్రీమారుతి స్తోత్రం………

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..సర్వభయ నివారణ సర్వజయ శ్రీమారుతి స్తోత్రం…………..!! మొదటి అక్షరాలన్నీ కలిపితే” ఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బాలయ స్వాహా ”అని రావటం ఇందులో ప్రత్యేకత గమనించండి.ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతేనమస్తే రామ దూతాయ…

రామ నామ మంత్ర మహిమ…

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..రామ నామ మంత్ర మహిమ……….!!​భగవంతుని నామాన్ని ఎన్నిసార్లు జపించినా తనివి తీరదు. అందుకే వేలాది నామాలతో స్తుతించినా, వాటి సారాంశాన్ని ఒకే నామంలో పొందాలని పార్వతీదేవి పరమేశ్వరుడిని కోరినప్పుడు, ఆయన ఈ మహత్తరమైన శ్లోకాన్ని ఉపదేశించారు. ​శ్రీరామ…