Author: Uday Shankar Sharma

నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని నిర్ధారించిన పోలీసులు…

రేవంత్‌పై అత్యధికంగా 89, సువేందుపై 29..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రేవంత్‌పై అత్యధికంగా 89, సువేందుపై 29.. చంద్రబాబు, డీకే శివకుమార్‌పై 19 చొప్పున కేసులు లోక్‌సభలో 251, రాజ్యసభలో 75 మంది పైనా.. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,192 కేసులు పెండింగ్‌ సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీ…

ఒకే ఇంట్లో 44 ఓట్లు.. ఎన్నికల సంఘం సీరియస్

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఒకే ఇంట్లో 44 ఓట్లు.. ఎన్నికల సంఘం సీరియస్ ఆఫీస్ చిరునామాతో ఒకే ఇంట్లో 44 ఓట్లు నమోదు ఇదెలా సాధ్యమైందో నివేదిక అందించాలంటూ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు విచారణలో భాగంగా.. వివిధ ప్రాంతాలకు…

డేటింగ్ యాప్‌ స్కాంలో 67 ఏళ్ల వృద్ధుడు.. మోసగించిన ఇద్దరు యువతులు.. అరెస్ట్

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..డేటింగ్ యాప్‌ స్కాంలో 67 ఏళ్ల వృద్ధుడు.. మోసగించిన ఇద్దరు యువతులు.. అరెస్ట్ డేటింగ్ యాప్ స్కాంలో ఒక 67 ఏళ్ల వృద్ధుడు చిక్కుకున్నాడు. ఇద్దరు యువతుల చేతితో మోసపోయాడు. రూ.1.30 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన…

శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డు స్థాయిలో నమోదైంది

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డు స్థాయిలో నమోదైంది నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా రూ.6.12 కోట్ల ఆదాయం లభించింది. గత కొన్ని నెలలుగా రోజువారీ హుండీ ఆదాయం సగటున రూ.3.5 కోట్ల నుంచి…

కుమార్తె రాజకీయ ప్రవేశంపై బొత్స కీలక ప్రకటన

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..కుమార్తె రాజకీయ ప్రవేశంపై బొత్స కీలక ప్రకటన స్థానిక ఎన్నికల్లో కుమార్తె అనూషను పోటీ చేయించ‌బోతున్నట్టు ప్రకటన జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నట్టు వెల్లడి మీడియాతో చిట్ చాట్ లో వెల్లడించిన వైసీపీ సీనియ‌ర్ నేత…

రాజధాని రైల్వే లైన్ కోసం మోతడకలో భూ సమీకరణకు క్యాబినెట్ ఆమోదం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.రాజధాని రైల్వే లైన్ కోసం మోతడకలో భూ సమీకరణకు క్యాబినెట్ ఆమోదం తొలిగా 2344.12 ఎకరాలుఇనాం భూముల్లో పట్టాదారులకు ఎల్‌‌పిఎస్‌ ప్యాకేజీ అమరావతి Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి రాజధాని రైల్వేలైన్‌ ఏర్పాటులో భాగంగా మోతడక…

యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కేసులు విజయవాడకు బదిలీ

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కేసులు విజయవాడకు బదిలీ A RAJASEKAR.SR Correspondent Vijayawadaవివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌పై నమోదైన కేసులను గన్నవరం కోర్టు నుంచి విజయవాడ కోర్టులకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా…

ఏపీలో పంచాయతీల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపునకు షెడ్యూలు విడుదల..

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఏపీలో పంచాయతీల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపునకు షెడ్యూలు విడుదల.. ​ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలలో ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ ఓటర్లను గుర్తించి, ప్రత్యేక జాబితాలను రూపొందించే ప్రక్రియకు సంబంధించి అధికారిక షెడ్యూలువిడుదలయింది. ఈ…