Author: Uday Shankar Sharma

తిరుమల : టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…తిరుమల : టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..! శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,057 మంది భక్తులు. నిన్న శ్రీవారికి తలనీలాలు…

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఐదురోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఐదురోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగస్టు 22 నుంచి 27 వరకు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం…

లాసాన్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..లాసాన్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం స్విట్జర్లాండ్లోని లాసాన్లో జరిగిన డైమండ్ లీగ్ 2026లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచారు. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్,…

  ప్రాతకాలస్మరమి దీపం జ్యోతి  నమోస్తుతే .

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..🙏 ప్రాతకాలస్మరమి దీపం జ్యోతి నమోస్తుతే …..!!🙏 శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదశత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతిర్ నమోస్తుతే దీప-జ్యోతి: పరబ్రహ్మ దీప జ్యోతి జనార్ధనః, దీపో హారతి మే పాపం దీప-జ్యోతిర్-నమోస్తుతేఏ…

॥ శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం ॥

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..॥ శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం ॥🦚🦢🪷🙏🪷🦢🦚ద్రాఘీయాన్ నీలకేశీ చజాగ్రదంబుజ లోచనః।ఘృణావాన్ ఘృణిసమ్మోహోమహాకాలాగ్ని దీధితిః॥ అర్థం: ద్రాఘీయాన్చాలా పొడవైన, ఎత్తైన స్వరూపం కలవాడు. ఆజానుబాహుడు నీలకేశీ చనల్లని, మేఘం లాంటి కేశాలు కలవాడు జాగ్రదంబుజ లోచనఃవికసించిన కమలం…

ఫ్లయింగ్ బోర్డర్స్ అనే సంస్థ ద్వారా నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన సౌజన్య అనే మహిళ

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విశాఖ: యూరప్ దేశాల్లో ఉద్యోగాలు పేరుతో నిరుద్యోగుల నుండి భారీగా వసూళ్లు చేసిన కిలాడి లేడీ ఫ్లయింగ్ బోర్డర్స్ అనే సంస్థ ద్వారా నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన సౌజన్య అనే మహిళ ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నిరుద్యోగులను…

పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత : విక్కుర్తి

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత : విక్కుర్తి అవనిగడ్డ, ఆగస్టు 22: అవనిగడ్డ గ్రామంలోని 7వ వార్డులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన…

ఇటువంటి ఐఏయస్ అధికారుల్ని ఎంతమందిని తెలుగు రాష్ట్రాల్లో చూసి ఉంటారు ?

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఇటువంటి ఐఏయస్ అధికారుల్ని ఎంతమందిని తెలుగు రాష్ట్రాల్లో చూసి ఉంటారు ? ముఖ్యంగా నడుస్తున్న చరిత్రలో …! అసలు Indian Administrative Service కి చెందిన వాళ్లు ఎలా ఉండాలని, నడుచుకోవాలని ప్రజలు ఆశిస్తుంటారు ? వాళ్ళని…

విశాఖలో నడి రోడ్డుపై రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న స్టూడెంట్స్

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ విశాఖలో నడి రోడ్డుపై రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న స్టూడెంట్స్ Ammiraju Udaya Shankar.sharma News Editor…యువకుల మధ్య కొట్లాటకు ప్రేమ వ్యవహారమే కారణంగా సమాచారం తిమ్మాపురం రోడ్డులోని శివశక్తి నగర్‌లో రెండు రోజుల క్రితం…

విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చిన జార్ఖండ్‌ సర్కార్‌..!

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చిన జార్ఖండ్‌ సర్కార్‌..! వారాల తరబడి విద్యార్థుల నిరసనలు…16 రోజుల పాటు నిరాహార దీక్ష…దీంతో జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. JSSC-CGL పరీక్షతో పాటు…TDPL నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేసింది. అంతేకాదు…ఈ…