Author: Uday Shankar Sharma

కేరళం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…కేరళం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం…

మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్ వరంగల్ జిల్లా ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఓ బార్‌లో మద్యం తాగి బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడని 112కి డయల్ చేసి…

ఒక తరం మిమ్మల్ని తెరపై చూసి మురిసిపోయింది…

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఒక తరం మిమ్మల్ని తెరపై చూసి మురిసిపోయింది…మరో తరం మీ ప్రయాణాన్ని చూసి స్ఫూర్తి పొందింది…ఎన్ని తరాలు మారినా… మీ పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. కళను కీర్తిగా మార్చిన మీ ప్రతిభ…కీర్తిని బాధ్యతగా మలిచిన మీ…

దేశంలో పెరిగిపోతున్న చక్కెర ధరలు.

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..దేశంలో పెరిగిపోతున్న చక్కెర ధరలు.దేశంలో చక్కెర ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లో దాదాపు రూ.10 వరకు పెరిగినట్లు అంచనా. అయితే, చక్కెర ధరలు పెరగడానికి ఇథనాలే కారణమనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం…

ఏపీ ప్రజలకు బంపర్ గుడ్ న్యూస్.. రేషన్ కార్డు లేకపోయినా కిలో రూ.50కే సన్న బియ్యం!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ ప్రజలకు బంపర్ గుడ్ న్యూస్.. రేషన్ కార్డు లేకపోయినా కిలో రూ.50కే సన్న బియ్యం! 🌾✨ బయట మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతున్న వేళ కూటమి ప్రభుత్వం అదిరిపోయే నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డు…

ఉత్తర ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరిక

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఉత్తర ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరిక ఈ సీజన్‌లో తొలిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు (ASR), పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈరోజు, రేపు (ఆగస్టు 22–23) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే…

PM-KISAN రైతులకు కీలక సమాచారం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.PM-KISAN రైతులకు కీలక సమాచారం రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 28న రైతుల ఖాతాల్లో రూ.4,000 జమ చేస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం ఫేక్ అని PIB Fact Check స్పష్టం చేసింది. ఆగస్టు…

అంగన్‌వాడీ కేంద్రాల్లో కొత్త మెనూ.. పిల్లలకు మరింత పోషకాహారం!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..అంగన్‌వాడీ కేంద్రాల్లో కొత్త మెనూ.. పిల్లలకు మరింత పోషకాహారం! 🍚🥚🌿 చిన్నారుల వయస్సుకు అనుగుణంగా ఆహార మెనూలో మార్పులు చేశారు. 7–12 నెలలు : జూనియర్లుగా విభజించి నెలకు 1.5 కిలోల బాలామృతం 1–3 సంవత్సరాలు: సీనియర్లుగా…

కొత్త ఓటరు నమోదు ప్రారంభం!

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు..కొత్త ఓటరు నమోదు ప్రారంభం! “”””””* కావాల్సిన పత్రాలు: మీ ఓటు – మీ హక్కుఓటరుగా నమోదు అవ్వండి…ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి..

ఆగస్టు 28నే రాఖీ పండుగ.. పండితుల స్పష్టత!

.భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఆగస్టు 28నే రాఖీ పండుగ.. పండితుల స్పష్టత! Aug 22, 2026, ఆగస్టు 28నే రాఖీ పండుగ.. పండితుల స్పష్టత!శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై ఆగస్టు 28 ఉదయం 9:48…