Author: Uday Shankar Sharma

ఉయ్యూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఉయ్యూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్ ఉయ్యూరు, కృష్ణాజిల్లా: ఉయ్యూరు పట్టణంలో పేకాట స్థావరంపై టౌన్ పోలీసులు దాడి చేసి నలుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. చిన్న కారు స్టాండ్ సమీపంలోని ఫ్యాషన్…

అమరావతికి ‘ఐకానిక్’ రూపం..శరవేగంగా రాజధాని నిర్మాణ పనులు..!

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…అమరావతికి ‘ఐకానిక్’ రూపం..శరవేగంగా రాజధాని నిర్మాణ పనులు..! Ammiraju Udaya Shankar.sharma News Editor…అత్యాధునిక టెక్నాలజీతో ఐకానిక్ టవర్స్ నిర్మాణం.. ఒక్కో అంతస్తు 10 రోజుల్లో పూర్తి చేసే లక్ష్యం. 49 అంతస్తులతో GAD టవర్.. 39…

బాడీ బిల్డింగ్ పేరిట ఇంజెక్షన్ల అక్రమ దందా.. నలుగురి అరెస్ట్..!!

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..బాడీ బిల్డింగ్ పేరిట ఇంజెక్షన్ల అక్రమ దందా.. నలుగురి అరెస్ట్..!! హైదరాబాద్, ఆగస్టు 21: నగరంలో బాడీ బిల్డింగ్‌ పేరిట మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైంది. టాస్క్‌ఫోర్స్ గోల్కొండ జోన్, గోషామహల్ పోలీసులు…

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో సరికొత్త రికార్డు..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఎకరం 264 కోట్లు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో సరికొత్త రికార్డు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ.. రాయదుర్గ్ లోని.. 5.25 ఎకరాల ప్లాట్ P1 ను వేలంలో.. ఎకరాకు ఏకంగా ₹264 కోట్ల భారీ ధరకు…

ఉయ్యూరులో డయేరియా అని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు.

. .. భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కృష్ణా జిల్లా,, ఉయ్యూరు.. ఉయ్యురు లో అతిసారం కలకలం రేపుతున్న వేళ.. బాధితులను పరామర్శించేందుకు మంత్రి పొంగురు నారాయణ కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చేరుకున్నారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి…

వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా.. మా ప్రభుత్వం దిగిపోతుంది

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..బ్రేకింగ్ న్యూస్ వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా.. మా ప్రభుత్వం దిగిపోతుంది అందుకే నేను మీకు గ్యారెంటీ ఇవ్వలేను పాలిటెక్నిక్ విద్యార్థులతో మంత్రి వివేక్ వెంకటస్వామి.

23 అర్ధరాత్రి నుంచి తెలంగాణ లో ఆటో బంద్ ,

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..23 అర్ధరాత్రి నుంచి తెలంగాణ లో ఆటో బంద్ , స్కూల్ వ్యాన్ బంద్ కు మద్దతు ఇవ్వాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు యన్.రామచంద్ర రావు గారిని కలిసిన జాక్ నేతలు రవిశంకర్ అల్లూరి,ఆర్ల సత్తిరెడ్డి వెంకటేష్,…

స్పా సెంటర్లు నడుపుతున్న వ్యక్తికి మధుయాష్కీ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..స్పా సెంటర్లు నడుపుతున్న వ్యక్తికి మధుయాష్కీ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడు ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో మధుయాష్కీ Vs సీనియర్ మహిళా నాయకురాలు ఎల్బీనగర్‌లో మూడు, నాలుగు స్పా సెంటర్లు నిర్వహిస్తూ, వ్యభిచారం చేయిస్తూ అరెస్టయిన కేతవత్…

శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం శ్రీశైలం డ్యామ్‌కు 44,730 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 35,315 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 875.80 అడుగులకు చేరింది. కుడి విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా, ఎడమ విద్యుత్…

ఏపీలో అంగన్వాడీలకు కొత్త మెనూ

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఏపీలో అంగన్వాడీలకు కొత్త మెనూ ఏపీ లోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే ఆహార మెనూలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.7- 12 నెలల చిన్నారులకు నెలకు 1.5 కిలోల జూనియర్ బాలామృతం, 13- 36 నెలల…