Author: Uday Shankar Sharma

నేపాల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత ప్రాణాలతో..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.నేపాల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత ప్రాణాలతో.. నేపాల్లోని త్రిశూల్ 3A టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను రెస్క్యూ బృందాలు రక్షించాయి. ఆగస్టు 26న ఆకస్మిక వరదలు రావడంతో వారు అందులోనే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక…

The dirty water and waste released from factories and village panchayats in both Godavari districts should be strictly prevented from mixing with the holy Godavari river, and the river should be completely cleaned without any pollution during the upcoming Godavari Pushkaram – Deputy Chief Minister Pawan Kalyan has issued strict orders

The dirty water and waste released from factories and village panchayats in both Godavari districts should be strictly prevented from mixing with the holy Godavari river, and the river should…

హైదరాబాద్ JNTUలో కొట్టుకున్న విద్యార్థులు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్ JNTUలో కొట్టుకున్న విద్యార్థులు నిన్న రాత్రి తీజ్ పండుగ సందర్భంగా ఓ విద్యార్థిపై మరికొందరు విద్యార్థులు దాడి చేయడంతో మొదలైన గొడవ ఆ తరువాత గౌతమి, మంజీర హాస్టల్లో కర్రలతో పరస్పరం దాడులకు తెగబడ్డ విద్యార్థులు…

లక్కవరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..లక్కవరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి అంబేద్కర్ కోనసీమ జిల్లా | మలికిపురం మలికిపురం మండలం లక్కవరం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా..…

ఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం..

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం.. Ammiraju Udaya Shankar.sharma News Editor…పన్నులు ఎగ్గొడుతూ కాలుష్యానికి కారణమవుతున్నారు.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు.. 2016 తర్వాత ఒక్క రూపాయి పన్ను చెల్లించలేదు.. మొత్తం రూ.21.34 కోట్ల…

ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు యువకుడి గంజాయి స్మగ్లింగ్

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు యువకుడి గంజాయి స్మగ్లింగ్ T.G : గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ప్రేమ జంట మిత్ర చైతన్య(21), హేమలత(20)లను ఖమ్మం జిల్లా వైరా క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలో రూ.16…

The happiness of the people of the state is our priority, which is why party teams are going door to door explaining the development and welfare programs being implemented under the coalition government and gathering suggestions from the people. The TDP chief praised the party ranks for their efforts.

The happiness of the people of the state is our priority, which is why party teams are going door to door explaining the development and welfare programs being implemented under…

కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బ‌స్సు బోల్తా.. డ్రైవర్ మృతి

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బ‌స్సు బోల్తా.. డ్రైవర్ మృతి హైదరాబాద్ నుంచి బిచ్కుందకు వెళ్తుండగా జుక్కల్ చౌరస్తా సమీపంలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం అతివేగంతో వచ్చి రక్షణ గోడను ఢీకొట్టి బోల్తా పడిన బస్సు ప్రమాదంలో…

భారీగా పెరిగిన బంగారం ధరలు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..భారీగా పెరిగిన బంగారం ధరలు… శ్రీకృష్ణాష్టమి రోజు బంగారం ధరలు షాకిచ్చాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,200 పెరిగి రూ.1,43,600కి…