Author: Uday Shankar Sharma

ఏపీ రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు!

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏపీ రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు! అమరావతి : రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇవి ఆమోదం పొందితే విజయవాడ, విశాఖతో కలిపి…

సిటీ కమిషనర్ సజ్జనార్పై ఆరోపణ చేసిన కొండ సురేఖ

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ.సజ్జనార్ కాంగ్రెస్ పార్టీకోసం పనిచేస్తున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేసిన కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ డ్యామేజ్ కావొద్దని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ లాలూచీ పనులు చేశాడు సుమంత్ కేసులో అసలైన నిందితుడే సుమంత్ మీద…

యెర్నగూడెం శివారులో 21 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..తూర్పు గోదావరి జిల్లాదేవరపల్లి పోలీస్ స్టేషన్ యెర్నగూడెం శివారులో 21 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ దేవరపల్లి మండలం యెర్నగూడెం గ్రామ శివారులో, జాతీయ రహదారి (NH-16) సమీపంలోని పాత బ్రాందీ షాపు…

కొండా సురేఖ పై మొదలైన యాక్షన్

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..కొండా సురేఖ పై మొదలైన యాక్షన్ కొండా సురేఖ కు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని స్వాదినం చేసుకున్న అధికారులు కొండా సురేఖ కు వున్న భారీ భద్రత ను తొలగించిన అధికారులు గన్ మెన్ లను…

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ..!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ..! Ammiraju Udaya Shankar.sharma News Editor…సాగు నీటి సంరక్షణ.. పర్యావరణ పరిరక్షణ.. ఆధునిక హంగులతో ఆహ్లాదకర వాతావరణం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్లతో 105…

ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు – మంత్రి నారా లోకేష్

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు,ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు – మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 3 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2వ వారం నుంచి…

ఉత్తమ బోధనతో జిల్లా స్థాయి గుర్తింపు పొందిన సీతా వెంకట నాగలక్ష్మీ

:- భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఉత్తమ బోధనతో జిల్లా స్థాయి గుర్తింపు పొందిన సీతా వెంకట నాగలక్ష్మీ ఘంటసాల:- జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామంలోని మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల (ఆర్)లో ఎస్జీటీగా పని…

శ్రీవారి బ్రహ్మోత్సవాలు: భక్తుల రక్షణ,2,800కు పైగా కెమెరాలతో తిరుమలలో నిరంతర నిఘా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు: భక్తుల రక్షణ,2,800కు పైగా కెమెరాలతో తిరుమలలో నిరంతర నిఘా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. భారత్ డిజిటల్ న్యూస్ తిరుమల, సెప్టెంబర్ 04:(మీ రిపోర్టర్ హేమంత్) శ్రీవారి సాలకట్ల మరియు నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు…

తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు

తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు భారత్ డిజిటల్ న్యూస్ తిరుమల04/09/2026 (మీ రిపోర్టర్ హేమంత్) తిరుమలలో శుక్రవారం గోకులాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గోగర్భం డ్యామ్‌ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన…

బలపడుతున్న ‘ఎల్‌ నినో’:

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.బలపడుతున్న ‘ఎల్‌ నినో’: 👉ముంచుకొస్తున్న ముప్పు! 👉వర్షాలు తగ్గి, పెరగనున్న ఎండ తీవ్రత 👉ఫిబ్రవరి 2027 వరకూ ప్రభావం ఉండే ఛాన్స్: WMO హెచ్చరిక 👉 గోధుమ దిగుబడులపై తీవ్ర ఆందోళన న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా…