Author: Uday Shankar Sharma

సత్తా చాటిన మహిళా రెజ్లర్లు.. మాన్సికి రజతం…

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…సత్తా చాటిన మహిళా రెజ్లర్లు.. మాన్సికి రజతం…. అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా రెజ్లర్లు మూడు పతకాలతో మెరిశారు. 68 కిలోల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన చెంగ్లింగ్ సాంగ్ చేతిలో ఓడిన మాన్సి…

స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు….

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు….

పోర్చుగల్‌లోని లిస్బన్ చేరుకున్న ఐఎన్‌ఎస్ సుదర్శిని

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు..పోర్చుగల్‌లోని లిస్బన్ చేరుకున్న ఐఎన్‌ఎస్ సుదర్శిని ఇండియన్‌ నేవీకి చెందిన శిక్షణ నౌక ఐఎన్‌ఎస్‌ సుదర్శిని ఆగస్టు 22న పోర్చుగల్‌లోని లిస్బన్‌ చేరుకుంది. ఏడు నెలల్లో 15వ పోర్ట్‌ కాల్‌ పూర్తి చేసిన సుదర్శిని భారత్‌-పోర్చుగల్‌ మధ్య…

ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్‌ కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్‌ కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ నిమిత్తం బషీర్‌బాగ్‌లోని ఈడీ…

ఫీజుల బకాయిలపై తెలంగాణ బీజేపీ పోరుబాట

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఫీజుల బకాయిలపై తెలంగాణ బీజేపీ పోరుబాట రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకుండా 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో రేవంత్ రెడ్డి సర్కార్ ఆడుకుంటోందని బీజేపీ ఆరోపించింది. ఫీజుల బకాయిల విడుదల కోసం తెలంగాణ…

ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం : మంత్రి పొన్నం ప్రభాకర్

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం : మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆటో కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. సమ్మెతో కాకుండా చర్చల ద్వారానే…

ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు.. బిగ్ అప్డేట్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు.. బిగ్ అప్డేట్ A RAJASEKAR.SR Correspondent Vijayawadaఏపీలో మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ…

తెలంగాణలో నీటి నుండి ఆటోలు బంద్!

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..తెలంగాణలో నీటి నుండి ఆటోలు బంద్! తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఈ నెల 23న అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ల…

రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన SI, కానిస్టేబుళ్లు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన SI, కానిస్టేబుళ్లు T.G : హైదరాబాద్‌ చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు చేసింది. రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎస్ఐ బాలరాజు, కానిస్టేబుళ్లు రఘు, రాజ్‌కుమార్ ఏసీబీకి రెడ్…

హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి T.G : రాజేంద్రనగర్ కోర్టు ఆదేశించిన పోటెన్సీ టెస్ట్‌ను నిలిపివేయాలని కోరుతూ ట్రైనీ IPS అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ…