Author: Uday Shankar Sharma

నేడు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..నేడు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు నేడు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలుఆంధ్రప్రదేశ్ : రాష్ట్ర ప్రజలకు అలర్ట్. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, శనివారం అల్పపీడనం ఏర్పడనుందని IMD వెల్లడించింది. దీని కారణంగా…

MIM ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తూ దొరికిపోయాడని ఆరోపణలు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..MIM ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తూ దొరికిపోయాడని ఆరోపణలు మీర్జా రహ్మత్ బేగ్ అత్తాపూర్‌లో మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేస్తుంటే కొందరు యువకులు పట్టుకొని కొట్టి, వీడియోలు తీశారు ఈ విషయం…

కొత్త గ్యాస్ కనెక్షన్లకు నిరీక్షణ తప్పదా!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..కొత్త గ్యాస్ కనెక్షన్లకు నిరీక్షణ తప్పదా! దేశవ్యాప్తంగా కొత్త ఎల్‌పీజీ కనెక్షన్ల జారీలో జాప్యం కొనసాగుతోంది. మార్చి నుంచి న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో కొత్త డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు నిలిచిపోయాయి. కేంద్ర…

జిమ్ లో కుప్పకూలిన డాక్టర్.. వీడియో వైరల్

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..జిమ్ లో కుప్పకూలిన డాక్టర్.. వీడియో వైరల్ జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తుండగా ఓ డాక్టర్ కుప్పకూలి ప్రాణాలు వదిలిన వీడియో వైరలవుతోంది. అస్సాంలోని నాగావ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసే Dr. షహీన్ రెహ్మాన్…

ఏపీ గ్రీన్’ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ‘కొణిదెల నాగబాబు’ బాధ్యతల స్వీకరణ..!

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి : ‘ఏపీ గ్రీన్’ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ‘కొణిదెల నాగబాబు’ బాధ్యతల స్వీకరణ..! Ammiraju Udaya Shankar.sharma News Editor…జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు “ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్…

నేపాల్ వరదలు.. 320 మంది భారతీయులు మిస్సింగ్….

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.నేపాల్ వరదలు.. 320 మంది భారతీయులు మిస్సింగ్…. నేపాల్ వరదల నేపథ్యంలో 320 మంది భారతీయులతో ఇంకా సంబంధాలు ఏర్పడలేదని విదేశాంగ శాఖ తెలిపింది. చైనా వైపు చిక్కుకున్న 96 మంది భారతీయులు సురక్షితంగా భూమార్గంలో…

చిన్నారులతో మోదీ రాఖీ పండుగ

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.చిన్నారులతో మోదీ రాఖీ పండుగ రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పాఠశాల పిల్లలతో సరదాగా గడిపారు. మోదీ చిన్నప్పటి కలల గురించి పిల్లలు అడిగినప్పుడు.. వారందరినీ…

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి రాఖీ కట్టిన మహిళా నేతలు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి రాఖీ కట్టిన మహిళా నేతలు Ammiraju Udaya Shankar.sharma News Editor…​బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారికి పార్టీ మహిళా నేతలు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి…

హత్యాయత్నం కేసులో ముద్దాయికి 5 సంవత్సరాల జైలు శిక్ష – రూ.1,000/- జరిమానా

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కృష్ణా జిల్లా పోలీస్ హత్యాయత్నం కేసులో ముద్దాయికి 5 సంవత్సరాల జైలు శిక్ష – రూ.1,000/- జరిమానా క్షణికావేశంలో చేసిన నేరం జీవితాన్ని జైలుపాలు చేస్తుంది – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,…