Author: Uday Shankar Sharma

హైదరాబాద్‌లో ఇక రాత్రంతా ఆర్టీసీ బస్సులు.. 6 రూట్లలో సేవలు

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..హైదరాబాద్‌లో ఇక రాత్రంతా ఆర్టీసీ బస్సులు.. 6 రూట్లలో సేవలు సెప్టెంబర్ 1 నుంచి హైదరాబాద్‌లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలుత…

ధర్మపురి ఉగ్ర నరసింహ ఆలయ పునర్నిర్మాణానికి రూ.10 కోట్లు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ధర్మపురి ఉగ్ర నరసింహ ఆలయ పునర్నిర్మాణానికి రూ.10 కోట్లు ▪️ ధర్మపురి క్షేత్రంలోని ఉగ్ర నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ప్రజల అభిప్రాయాలను తీసుకుని అభివృద్ధి…

తమిళనాడు గవర్నర్ గా నియమితులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..తమిళనాడు గవర్నర్ గా నియమితులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు

నేరుగా రైతుల అకౌంట్లలోకి డబ్బులు: తుమ్మల

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..నేరుగా రైతుల అకౌంట్లలోకి డబ్బులు: తుమ్మల T.G : రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేయడంతో పాటు, సాగు ఖర్చులను తగ్గించేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ట్రాక్టర్లు, యంత్రాలకు ఇచ్చే రాయితీ…

చేయూత పెన్షన్లు.. మరో 3 రోజులే ఛాన్స్

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..చేయూత పెన్షన్లు.. మరో 3 రోజులే ఛాన్స్ T.G:తెలంగాణలో చేయూత పెన్షన్ పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. కాగా ఈ దరఖాస్తు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద 3.70…

ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే T.G:తెలంగాణలోని బీసీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం. ఈ పథకం…

క్రీడలతో మానసిక ఉల్లాసం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.క్రీడలతో మానసిక ఉల్లాసం జాతీయ క్రీడా దినోత్సవ ర్యాలీలో విక్కుర్తి అవనిగడ్డ: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అవనిగడ్డ సబ్‌జోన్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శనివారం భారీ…

ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ….. ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ పర్యటనకు ప్రధాని మోదీ బయల్దేరారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆయన ఈ రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా షాంఘై…

మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి గుండెకి స్టెంట్ వేసిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి గుండెకి స్టెంట్ వేసిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు అంబటి రాంబాబు గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న వైయస్ఆర్ సీపీ కుటుంబ సభ్యులు

నేపాల్ వరదల్లో ఏపీ NRI కుటుంబం గల్లంతు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.నేపాల్ నేపాల్ వరదల్లో ఏపీ NRI కుటుంబం గల్లంతు నేపాల్ వరదల్లో ఏపీకి చెందిన NRI కుటుంబం గల్లంతైంది. మన్యం జిల్లా పాండా వీధికి చెందిన సుభాష్ చంద్ర సాహూ పెద్ద కుమారుడు సంతోష్ లండన్లో స్థిరపడ్డారు.…