నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 538
భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 538 నేపాల్లో సంభవించిన భారీ వరదల్లో మృతుల సంఖ్య 538కు చేరింది. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 538 నేపాల్లో సంభవించిన భారీ వరదల్లో మృతుల సంఖ్య 538కు చేరింది. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..గనుల శాఖ అధికారిపై ఏసీబీ కేసు.. భారీగా ఆస్తులు గుర్తింపు భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అవినీతి, అనుమానాస్పద మార్గాల్లో ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు జయరాజు,…
Coordination between government officials and public representatives is crucial – political governance should be implemented effectively at all levels – only then will the state achieve its desired development goals…
భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..నడిరోడ్డుపై సీఐ దాష్టీకం దాడి చేసి, కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి.. అడ్డొచ్చిన మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన కోదాడ టౌన్ సీఐ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు…
భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో 4 ఏళ్ల బాలిక కిడ్నాప్ అర్ధరాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్పాత్పై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలికను కిడ్నాప్ చేసిన యువతీ, యువకుడు విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ హఫీజ్ గని, సయ్యద్ శేషమ్మ భార్యాభర్తలు.. షాపులకు…
భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..మల్కాన్గిరిలో మావోయిస్టుల ఆయుధాల డంప్ స్వాధీనం. ఒడిశాలోని మల్కాన్గిరిలో మావోయిస్టుల డంప్ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఐఈడీలు, క్లేమోర్ మైన్లు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారంతో మథిలి పోలీస్స్టేషన్ పరిధిలో సోదాలు చేపట్టినట్లు ఎస్పీ…
భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్.వైరల్ వీడియో.. మృతదేహంపై బంగారం వదల్లేదు…. నేపాల్ను మెరుపు వరదలు ముంచెత్తాయి. ఏం జరుగుతుందో తెలిసే లోపే చాలా మంది గల్లంతయ్యారు. తాజాగా ఓ అన్వెరిఫైడ్ వీడియో వైరలవుతోంది. అందులో మరణించిన మహిళ బాడీపై ఉన్న బంగారు…
భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.భారీ బండరాల్లే ఇలా కొట్టుకుపోతుంటేమామూలు మనుషుల పరిస్థితి… నేపాల్ వరదల్లో ఓ భారీ బండరాయి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అవుతోంది. టన్నుల కొద్దీ బరువుండే ఆ రాయిని నదీ ప్రవాహం సులభంగా ముందుకు తీసుకెళ్లింది. అంత పెద్ద…
భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..28తేదీ,శుక్రవారం..రాఖీ పౌర్ణమి ‘Ammiraju Udaya Shankar.sharma News Editor…రాఖీ’, ‘రక్షా బంధన్’ లేదా ‘రాఖీ పౌర్ణమి` అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు…
భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..పెరోల్ పై వెళ్లి.. ప్రభుత్వ టీచర్గా రిటైరై.. 40 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ ఖైదీ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్నకు 1983లో వరంగల్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.…