Author: Uday Shankar Sharma

కలెక్టర్లకు ఉద్యమ కార్యాచరణ నోటీసులిచ్చాం

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…కలెక్టర్లకు ఉద్యమ కార్యాచరణ నోటీసులిచ్చాం— ఏపీ ఐకాస అమరావతి ఈనాడు, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రకటించిన తొలిదశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లాల కలెక్టర్లకు సోమవారం నోటీసులు అందజేశామని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్,…

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి.. రూ.1,000 కోట్లతో ప్రతిపాదన..!

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి.. రూ.1,000 కోట్లతో ప్రతిపాదన..! ప్రకాశం బ్యారేజీ–రైల్వే బ్రిడ్జి మధ్య ప్రాంతంలో నిర్మించేలా ప్రణాళిక. సుమారు 1.10 కి.మీ పొడవున ఆరు లేన్ల రహదారితో బ్రిడ్జి నిర్మాణం. విజయవాడ–అమరావతి మధ్య రాకపోకలకు మరింత…

ఫ్యూచర్ సిటీలో దేశంలోనే అతిపెద్ద స్టేడియం!

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఫ్యూచర్ సిటీలో దేశంలోనే అతిపెద్ద స్టేడియం! తెలంగాణ ; రాష్ట్రాన్ని అంతర్జాతీయ క్రీడా రాజధానిగా మార్చే లక్ష్యంతో, ప్రభుత్వం హైదరాబాద్‌లోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో 100 ఎకరాల్లో ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రంగం సిద్ధం…

ఆసియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఏఐజీ (AIG) హాస్పిటల్స్ ఇప్పుడు విశాఖపట్నం ప్రజలకు అందుబాటులోకి రానుంది.

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఆసియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఏఐజీ (AIG) హాస్పిటల్స్ ఇప్పుడు Udaya .విశాఖపట్నం ప్రజలకు అందుబాటులోకి రానుంది. Ammiraju Udaya Shankar.sharma News Editor… విశాఖ ఎండాడ వద్ద రూ. 2,000 కోట్ల పెట్టుబడి, 1,000 పడకల…

పాకిస్థాన్లో మరో టెర్రరిస్టు హతం..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..పాకిస్థాన్లో మరో టెర్రరిస్టు హతం.. పాక్లో మరో టెర్రరిస్టు హతమయ్యాడు. జైషే మహ్మద్ (JeM) రిక్రూటర్ హఫీజ్ జుల్ఫికర్ రోడ్డుపై వెళ్తుండగా ఓ వ్యక్తి వెనక నుంచి కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిన వీడియో…

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రైతులపై మంత్రి జూపల్లి అనుచరులు దాడి

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రైతులపై మంత్రి జూపల్లి అనుచరులు దాడి నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్ మండలం తాళ్ల నరసింహపురం వాగులో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్న రైతులు దీంతో రైతులపై దాడి చేసిన మంత్రి జూపల్లి…

కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులు మంత్రులకు వాళ్ల శాఖ డబ్బులు సాంక్షన్ చేసే అధికారం లేదు.. సాంక్షన్ కోసం వాళ్లు మళ్లీ ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది దీని వల్ల ఒక్క పని కూడా…

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల భారీ డంపులు స్వాధీనం …

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల భారీ డంపులు స్వాధీనం …. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, నారాయణపూర్ జిల్లాల అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు చెందిన రెండు భారీ డంపులను స్వాధీనం చేసుకున్నాయి. నారాయణపూర్ జిల్లాలో ఆదివారం ఎస్పీ సందీప్ కుమార్ పటేల్…

హైవే కానిస్టేబుల్ పై గుర్తుతెలియ వ్యక్తులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది..

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిలో తెల్లవారుజామున హైవే కానిస్టేబుల్ పై గుర్తుతెలియ వ్యక్తులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.. యర్నగూడెంలోని కనకదుర్గమ్మ గుడి సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ పై రెండు లారీలు…

పెన్షన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం : టీడీపీ నేతలు

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..పెన్షన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం : టీడీపీ నేతలు అవనిగడ్డ, సెప్టెంబర్ 1: పేదలకు పెన్షన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం అవనిగడ్డలో టీడీపీ నాయకులు, సచివాలయ…