Author: Uday Shankar Sharma

కృష్ణమ్మ పరుగులు తీస్తున్న దృశ్యాన్ని చూసి ఆనందంతో నృత్యాలు చేసిన.ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…వెలిగొండ ప్రాజెక్టు ను సీఎం చంద్రబాబు ప్రారంభించి కృష్ణా జలాలకు హారతి ఇచ్చిన తర్వాత కృష్ణమ్మ పరుగులు తీస్తున్న దృశ్యాన్ని చూసి ఆనందంతో నృత్యాలు చేసిన కనిగిరి శాసనసభ్యులు, మరియు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్…

ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేసేలా ‘UPI 123Pay’ సర్వీస్ను తీసుకొచ్చిన ఫోన్పే….

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేసేలా ‘UPI 123Pay’ సర్వీస్ను తీసుకొచ్చిన ఫోన్పే…. ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసేలా ‘UPI 123Pay’ సర్వీస్ను ఫోన్పే అందుబాటులోకి తెచ్చింది. ఇది 2G నెట్వర్క్ ప్రాంతాల్లో SMS ఆధారంగా…

Foundation stone laid for AIG Hospitals at Endada, Visakhapatnam with the aim of providing quality healthcare to the poor – Visakhapatnam will soon be developed into a trillion dollar economic region – We will focus more on education and medical sectors – Minister Nara Lokesh

Foundation stone laid for AIG Hospitals at Endada, Visakhapatnam with the aim of providing quality healthcare to the poor – Visakhapatnam will soon be developed into a trillion dollar economic…

Today, the first phase of the Veligonda project is dedicated to the nation – not for votes – we are working for change.. not for elections – to change the lives of the AP  people, the development of future generations is our main goal – clarified Chief Minister Chandrababu.

Today, the first phase of the Veligonda project is dedicated to the nation – not for votes – we are working for change.. not for elections – to change the…

60 గంటలపాటు మృత్యువుతో పోరాడి గెలిచిన 6 ఏళ్ల చిన్నారి !!

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…నేపాల్ లో అద్భుతం ! 60 గంటలపాటు మృత్యువుతో పోరాడి గెలిచిన 6 ఏళ్ల చిన్నారి !! శిథిలాల కింద దాదాపు 60 గంటల పాటు కూరుకుపోయిన 6 ఏళ్ల మనీషా ప్రాణాలతో బయటపడింది. రసువాలో శిథిలాల…

దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది!! 🚨 ‘గోదీ మీడియా’లో దీనిపై ఎలాంటి చర్చ లేదు🚨 ఎలాంటి ఆందోళన లేదు🚨 ఎలాంటి కొవ్వొత్తుల ర్యాలీలు లేవు… ఒక…

పాల ధర సేకరణ ధర పెంపు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.పాల ధర సేకరణ ధర పెంపు తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రకటన చేశారు. పాల సేకరణ ధరను రూ.41 నుంచి రూ.44కు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంపుతో రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.720 కోట్ల…

ఐఫోన్ ఉత్పత్తిలో భారత్ వాటా పెంపు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఐఫోన్ ఉత్పత్తిలో భారత్ వాటా పెంపు రానున్న ఐదేళ్లలో యాపిల్ గ్లోబల్ ఐఫోన్ ఉత్పత్తిలో భారత్ వాటాను ప్రస్తుత 25% నుంచి 30-35%కి పెంచుతుందని అంచనా.

వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న Ammiraju Udaya Shankar.sharma News Editor…పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్…

రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రతి రేషన్ ప్రతి బస్తాకి క్యూ ఆర్ కోడ్ ట్యాగ్ లు ఏర్పాటు. అక్రమ రేషన్ పట్టుబడితే బస్తాలు క్యూ…