.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. గుంటూరులో నిర్వహించిన అటవీవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్నారు.
..భారత్ న్యూస్ అమరావతి..రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. గుంటూరులో నిర్వహించిన అటవీవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరవీరుల స్ధూపం వద్ద…అటవీ శాఖలో సేవలందిస్తూ అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించారు.
వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ గ్యాంగ్ అరెస్టు.
భారత్ న్యూస్ విజయవాడ…వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ గ్యాంగ్ అరెస్టు. 1 కోటి 50 లక్షల రూపాయల విలువగల రాగి వైర్,దిమ్మలు రికవరీ. జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం సబ్…
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం..
…భారత్ న్యూస్ హైదరాబాద్….సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం.. ప్రియురాలి తండ్రిపై కాల్పులు జరిపిన ప్రియుడు.. కంట్లో నుండి దూసుకెళ్లిన బుల్లెట్ హైదరాబాద్ – సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14…
సుప్రీంకోర్టు సీజేఐగా 11న సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం..!!
భారత్ న్యూస్ విజయవాడ…Justice Sanjiv Khanna | సుప్రీంకోర్టు సీజేఐగా 11న సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం..!! Justice Sanjiv Khanna | సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేస్తారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో…
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 10తో ముగిసింది.
భారత్ న్యూస్ విజయవాడ…New Delhi : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 10తో ముగిసింది. రాష్ట్రపతి భవన్ లో 11-11-2024 ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా…
వైట్ హౌసు దూరంగా ట్రంప్ కుమార్తె,అల్లుడు..!
భారత్ న్యూస్ విజయవాడ,,,వైట్ హౌసు దూరంగా ట్రంప్ కుమార్తె,అల్లుడు..! అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ గురించి చర్చ మొదలైంది. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా పని…
ఫాస్ట్ ట్రాక్ ఎస్డీఎస్ వీసా పథకాన్ని కెనడా రద్దు చేయడంతో భారతీయ విద్యార్థులకు పెద్ద దెబ్బ తగిలింది.
భారత్ న్యూస్ విజయవాడ…ఫాస్ట్ ట్రాక్ ఎస్డీఎస్ వీసా పథకాన్ని కెనడా రద్దు చేయడంతో భారతీయ విద్యార్థులకు పెద్ద దెబ్బ తగిలింది.
దొంగ నోట్లు చలామణి ముఠాను అరెస్టు చేసినా పోలీసులు
..భారత్ న్యూస్ అమరావతి..తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం, పుత్తూరు… దొంగ నోట్లు చలామణి ముఠాను అరెస్టు చేసినా పోలీసులు తిరుపతి జిల్లా, నగరి నియోజకవర్గంలోని, పుత్తూరులో శనివారం రాత్రి పలు దుకాణాల లో వస్తువులను కొంటూ దొంగ నోట్లును చలామణి చేస్తున్న…
సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు…
భారత్ న్యూస్ విజయవాడ…సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు… F.I.R నమోదుచేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయండి. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. ఒకవేళ సోషల్ మీడియా పోస్టులపై కేసులు గాని నమోదు చేస్తే వెంటనే తొలగించేయండి ఎటువంటి కేసులు…
కళ్లు లేకపోయినా అద్భుతంగా పాడాడు
…భారత్ న్యూస్ హైదరాబాద్….కళ్లు లేకపోయినా అద్భుతంగా పాడాడు ఓ యువకుడు కళ్లు లేకపోయినా అద్భుతంగా పాటలు పాడుతున్నాడు. ఆర్టీసీ బస్సులో అతను ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలోని పాటను పాడగా ఆ వీడియోను TGSRTC MD సజ్జనార్ Xలో షేర్ చేశారు. ‘మనం…
