..భారత్ న్యూస్ అమరావతి..రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. గుంటూరులో నిర్వహించిన అటవీవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్నారు.

అమరవీరుల స్ధూపం వద్ద…అటవీ శాఖలో సేవలందిస్తూ అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించారు.