అంబరాన్నంటిన కార్తీక పౌర్ణమి వేడుకలు కోరుకొల్లు లో వేంచేసి వున్న అన్నపూర్ణానంద కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం లో కార్తీక పౌర్ణమి

ఏలూరు జిల్లా కోరుకొల్లు:::15\11\2024::: అంబరాన్నంటిన కార్తీక పౌర్ణమి వేడుకలు కోరుకొల్లు లో వేంచేసి వున్న అన్నపూర్ణానంద కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం లో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్బంగా గుడిపాటి కృష్ణమూర్తి అధ్యక్షతన మహా అభిషేకం, మహాన్యాస పూర్వక అన్నాభిషేకం కన్నుల…

సంక్రాంతి నుండి రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం

భారత్ న్యూస్ హైదరాబాద్….సంక్రాంతి నుండి రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం గురుకులాలకు, సంక్షేమ పాఠశాలకు కూడా సన్న బియ్యం ఇస్తాము సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించడం వల్ల.. సన్నవరి సాగు గతంలో 25 లక్షల ఎకరాల్లో ఉండగా, ప్రస్తుతం…

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్లు

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్లు ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్, సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ ను నియంత్రించేందుకు హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్లను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. హోంగార్డుల…

ఈ నెల 29న ఏపీకి ప్రధాని మోడీ

..భారత్ న్యూస్ అమరావతి..ఈ నెల 29న ఏపీకి ప్రధాని మోడీ రూ.80 వేల కోట్ల విలువైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్తో పాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే వచ్చే నాలుగేళ్లలో…

నంది నగర్ నివాసం నుంచి సంగారెడ్డికి బయలుదేరి వెళ్లిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకుల బృందం

భారత్ న్యూస్ హైదరాబాద్….నంది నగర్ నివాసం నుంచి సంగారెడ్డికి బయలుదేరి వెళ్లిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకుల బృందం సంగారెడ్డి జైల్లో ఉన్న కొడంగల్ లగచర్ల రైతులను పరామర్శించనున్న నేతలు…

ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్ధిని అనుమానాస్పద మృతి

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్ధిని అనుమానాస్పద మృతి ఎంబీబీఎస్ విద్య అభ్యసించడానికి ఫిలిప్పీన్స్ వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన స్నిగ్ధ (17) పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో నివాసముంటున్న చింత అమృత్ రావు కుమార్తె…

సమస్త మానవాళి సుభిక్షం కొరకు కార్తీక మహా దిపోత్సవం

సమస్త మానవాళి సుభిక్షం కొరకు కార్తీక మహా దిపోత్సవం తిరుపతి( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లాలోని రామచంద్రాపురం ,వడమాలపేట మండలాల్లో సరిహద్దులు లోని యోగుల పర్వతంపై కార్తీక దీపం ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ వెలిగించారు .…

తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఘనంగా ఆయుధపూజ

తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఘనంగా ఆయుధపూజ తిరుమల (భారత్ న్యూస్) తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో శుక్రవారం ఆయుధ పూజ ఘనంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.…

స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య

స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి (భారత్ న్యూస్ ) తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో జరుగుతుతున్న అభివృద్ధి పనులను స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పరిశీలించారు. స్మార్ట్…