మరోసారి మహారాష్ట్రకి సీఎం రేవంత్ రెడ్డి
…భారత్ న్యూస్ హైదరాబాద్….మరోసారి మహారాష్ట్రకి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం వెళ్లనున్న రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం 3 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి…
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవుల్లో పెద్దపులి సంచారం
భయాందోళనలో ప్రజలు…. …భారత్ న్యూస్ హైదరాబాద్….నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవుల్లో పెద్దపులి సంచారం భయాందోళనలో ప్రజలు….
సంగారెడ్డి జైలులో లగచర్ల రైతన్నలను జైలులో ములాఖాత్ కోసం వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం
..భారత్ న్యూస్ హైదరాబాద్….సంగారెడ్డి జైలులో లగచర్ల రైతన్నలను జైలులో ములాఖాత్ కోసం వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం జాన్సన్ నాయక్, పార్టీ సీనియర్ నాయకులు, ఖానాపూర్ నియోజకవర్గం కల్వకుంట్ల తారకరామారావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ…
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి కల.
భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి కల. ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో అనకాపల్లి,విశాఖపట్నం,విజయనగరం,పార్వతీపురం,మన్యం,శ్రీకాకుళం జిల్లాలకు ఈ సుజల స్రవంతి ప్రాజెక్టు జీవనాడిగా ఉండాలనే ఆలోచనతో…
Indian Prime Minister Narendra Modi is another blessing of Amaravati . The center has come forward to bear the cost of land acquisition of key bypass projects for Amaravati,
Indian Prime Minister Narendra Modi is another blessing of Amaravati . The center has come forward to bear the cost of land acquisition of key bypass projects for Amaravati, “This…
లీగల్ గా ఎటువంటి సమస్యలు రాకుండా, పకడ్బందీగా డీఎస్సీ నిర్వహించి,
..భారత్ న్యూస్ అమరావతి..లీగల్ గా ఎటువంటి సమస్యలు రాకుండా, పకడ్బందీగా డీఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయుల నియామకం వచ్చే విద్యా సంవత్సరానికి కల్లా పూర్తి చేస్తాం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ …
ఖరీఫ్లో వర్షాభావం వల్ల పలు మండలాల్లో పంట నష్టం జరిగింది
భారత్ న్యూస్ విజయవాడ…ఖరీఫ్లో వర్షాభావం వల్ల పలు మండలాల్లో పంట నష్టం జరిగింది. అక్టోబర్ 29న 54 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాం. అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరవు ఉంది. 1.06 లక్షల హెక్టార్ల పంట, 1.44…
బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెందుర్గమ్మ వారి దేవాలయంలో హుండీ చోరి
భారత్ న్యూస్ విజయవాడ.బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం దుర్గమ్మ వారి దేవాలయంలో హుండీ చోరి కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామంలో కొలువైయున్న కనకదుర్గ మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కానుకల హుండీ చోరీకి గురైంది. గత రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో దేవాలయం…
ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లుకాదని ఎవడైనా అంటే, అసెంబ్లీకి రండి.. తేల్చుతా..
భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లుకాదని ఎవడైనా అంటే, అసెంబ్లీకి రండి.. తేల్చుతా.. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : గవర్నమెంట్ debt – రూ.4,38,278 కోట్లుపబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ – రూ.80,914 కోట్లుకార్పొరేషన్ debt – రూ.2,48,677…
Godavari Ghats are crowded with devotees in both the Godavari districts.Shiva temples are crowded with Laks of devotees for special pujas to Goddess Godavari.
Godavari Ghats are crowded with devotees in both the Godavari districts.Shiva temples are crowded with Laks of devotees for special pujas to Goddess Godavari. Amaravati November 15 (Bharat News) APOn…
