కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి..
భారత్ న్యూస్ విజయవాడ…కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి.. దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి రూ.25 లక్షలకు కుట్టుటోపి పెట్టిన మోసగాళ్లు యూపీ ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇస్తామని నమ్మించి నగదు తీసుకున్న కేటుగాళ్లు డీఎస్పీగా…
పోలీస్ బ్యాడ్జిల్లో మార్పు చేయాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
..భారత్ న్యూస్ హైదరాబాద్…పోలీస్ బ్యాడ్జిల్లో మార్పు చేయాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం బ్యాడ్జిల్లో TSP స్థానంలో TGP, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, TSSP స్థానంలో TGSP, TSPS స్థానంలో TGPS ఉండే విధంగా బ్యాడ్జిలను మార్చాలని…
వైసిపి పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోకుండా పోలీస్ స్టేషన్లో క్రింది సిబ్బందిని బలిపశువులు చేస్తారా….
భారత్ న్యూస్ విజయవాడవైసిపి పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోకుండా పోలీస్ స్టేషన్లో క్రింది సిబ్బందిని బలిపశువులు చేస్తారా…. వైద్య పరీక్షలు కూడా నిర్వహించకుండా కోర్టులో ప్రవేశపెడతారా… వైసీపీ నేతలు కనుసనల్లో పనిచేస్తున్న గుంటూరు జిల్లా ఎస్పీ,డీఎస్పీ… రాజ మర్యాదల విషయంలో లక్షల…
అంగీకారంతో మైనర్ భార్య (18 ఏళ్లలోపు)తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబే
మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే: బాంబే హైకోర్టు భారత్ న్యూస్ విశాఖపట్నం..అంగీకారంతో మైనర్ భార్య (18 ఏళ్లలోపు)తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబేహైకోర్టు తీర్పు ఇచ్చింది.అతనికి చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది. నిందితునికి కింది కోర్టువిధించిన 10ఏళ్ల జైలు…
కార్తీక మాసం సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.
..భారత్ న్యూస్ అమరావతి..కార్తీక మాసం సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీశైలం దేవస్థానం మాట్లాడుతూ…కార్తీక పౌర్ణమి కావడంతో సాయంత్రం కృష్ణా నదికి హారతి జ్వాలాతోరణం…
ఒడిశాలోని పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్లో నేవీ డే, డిసెంబర్ 4న భారత నావికాదళం విన్యాసాలు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది.
భారత్ న్యూస్ విశాఖపట్నం….Navy Day : ఒడిశాలోని పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్లో నేవీ డే, డిసెంబర్ 4న భారత నావికాదళం విన్యాసాలు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. IndianNavy | ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు
ఏకంగా పోలీసులకే కాల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు
భారత్ న్యూస్ విజయవాడఏకంగా పోలీసులకే కాల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు కేరళ – పోలీస్ యూనిఫాంలో త్రిస్సూర్ సైబర్ సెల్ పోలీసుకు కాల్ చేసి బెదిరించిన సైబర్ నేరగాడు. ఈ పని మానుకో, నీ అడ్రెస్ దొరికిందంటూ సైబర్ నేరగాడికి బుద్ధి…
న్యూజిలాండ్ పార్లమెంట్లో ఎంపీల డ్యాన్స్
.భారత్ న్యూస్ హైదరాబాద్….న్యూజిలాండ్ పార్లమెంట్లో ఎంపీల డ్యాన్స్ ట్రీటీ ప్రిన్సిపల్స్ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో వినూత్న నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎంపీలు బిల్లును చించేసి మావోరి నృత్యం చేసిన యువ మహిళా ఎంపీ హనా రాహితి కరేరికి మైపి క్లార్క్ అమెను…
ఎన్టీఆర్–లక్ష్మీ పార్వతికి అత్యంత సన్నిహితులనేది దాచినా దాగని నిజం: విజయసాయిరెడ్డి
భారత్ న్యూస్ విజయవాడ..వారంతా ఎన్టీఆర్–లక్ష్మీ పార్వతికి అత్యంత సన్నిహితులనేది దాచినా దాగని నిజం: విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి పలువురు టీడీపీ సీనియర్లపై విమర్శలు పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యలు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్…
విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ఎపి ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి.
..భారత్ న్యూస్ అమరావతి..విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ఎపి ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, మండుపల్లి రాంప్రసాదర్ రెడ్డి, బిసి జనార్దన్ రెడ్డి,…
