సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
భారత్ న్యూస్ అమరావతి..సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం నారావారిపల్లిలో సీఎం చంద్రబాబును కలవడానికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ వెళ్లగా, ఆమెకు అనుమతి లభించలేదు. దీంతో ఆమె బలవంతంగా లోపలకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.…
SpaceX has launched the most important ISRO satellite, GSAT-N2. Providing broadband services even to the remotest villages of India and to the passengers to provide in-flight internet.
SpaceX has launched the most important ISRO satellite, GSAT-N2. Providing broadband services even to the remotest villages of India and to the passengers to provide in-flight internet. (By Raja Pentapati…
Sensational decision of Andhra Pradesh government In AP Mineral Development Corporation, 95 people who were joined jobs in Jagan’s rule were dismissed from their jobs.
Sensational decision of Andhra Pradesh government In AP Mineral Development Corporation, 95 people who were joined jobs in Jagan’s rule were dismissed from their jobs. Amaravati November 19 (Bharat News)…
25 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత
..భారత్ న్యూస్ అమరావతి..25 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత నెల్లూరు – చంద్రశేఖరపురం గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలోని విద్యార్థలందరూ భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో 25 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వారికి పాఠశాలలో…
రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న లగచర్ల బాధిత కుటుంబాలు
…భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న లగచర్ల బాధిత కుటుంబాలు ఢిల్లీలో లగచర్ల బాధిత కుటుంబాలు కోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరిన బీఆర్ఎస్ పార్టీ నేతలు. లగచర్లలో బలవంతపు భూ సేకరణ ఘటనను సంబంధించిన విషయాలను రాష్ట్రపతి కార్యాలయానికి…
ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు వైయస్ జగన్ గారు ఎన్నో వైద్య
.భారత్ న్యూస్ అమరావతి…ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు వైయస్ జగన్ గారు ఎన్నో వైద్య సంస్కరణలు తీసుకొచ్చారు.. కానీ కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే అన్ని సంస్కరణలనీ అటకెక్కించేసింది. -విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త…..
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ…
భారత్ న్యూస్ విజయవాడ..రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ… రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ నెంబర్73373-59375 ద్వారా సేవలు అందిస్తోందని… .పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం అమ్మదలచిన రైతులు ఈ నెంబర్…
Due to taking a bribe in a land dispute case in Gudivada. Present Rajahmundry Two Town CI Durga Rao, has been suspended by the Inspector General of Police (IG).
Due to taking a bribe in a land dispute case in Gudivada. Present Rajahmundry Two Town CI Durga Rao, has been suspended by the Inspector General of Police (IG). (By…
50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయితీ రాజ్ ఏఈ పాండురంగారావు..
…భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్:- 💥50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయితీ రాజ్ ఏఈ పాండురంగారావు.. జోగులాంబ గద్వాల జిల్లా:ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామంలో.. మైనారిటీ షాదిఖానా భవన నిర్మాణ పనులకు బిల్లులు చేయడానికి ఓ వ్యక్తి నుంచి…
ఏపీకి మరో తుపాన్ గండం
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీకి మరో తుపాన్ గండం ఏపీకి మరో తుపాన్ గండం పొంచి ఉంది. వర్షాలు లేవు అనుకున్న సమయంలో భారత వాతావరణ శాఖ మరోసారి షాకింగ్ న్యూస్ చెప్పింది. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.ముఖ్యంగా ఈసారి రాయలసీమ…
